VIjayawada
కొత్త ఇసుక విధానంపై చంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన
తాపీ పనిముట్లు.. బంగారం కొలిచే త్రాసు తో నిరసన ర్యాలీ అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత.. కొత్త ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చం
Read Moreమహిళా ఖైదీల విడులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
అమరావతి: మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది. వివిధ కేసుల్లో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న మహిళా ఖైదీలను ముందుగానే విడుదల చేయాలని నిర్
Read Moreపెళ్లిచేసుకోకుంటే చంపేస్తా.. కత్తితో యువతి ఇంటికెళ్లి హల్చల్
విజయవాడ: ఆమె సాక్షాత్తు ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అధికారిణి. అదే సంస్తలో పనిచేస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆమెపై కన్నేసి తనను పెళ్లి చేసుకోమంటూ పరోక
Read Moreఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
గడచిన 24 గంటల్లో 1886 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య తగ్గిపోత
Read Moreఏపీలో గడచిన 24 గంటల్లో 2,367 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో మరో 2,367 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 80 వేల 82 మందికి కర
Read Moreవిజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం మోడల్స్ సిద్ధం
విజయవాడ: డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ స్మృతివనానికి తుదిరూపం ఇచ్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న భారీ కాంస్య విగ్రహం .. స్
Read Moreకరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి
కరోనా విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది. ఓ ప్రముఖ న్యాయవాది తల్లి అక్టోబర్ 8వ తేదీన కరోనాతో చనిపోయింది. అక్టోబర్ 30వ తేదీన న
Read Moreఏపీలో 2618 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల 780 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహి
Read Moreనవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబరు ఒకటో తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వా త ఇప్పటి వరకు
Read Moreఏపీలో వైయస్సార్ బడుగు వికాసం ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం శ్రామికులుగా మిగిలిపోతున్న ఎస్సీ, ఎస్టీలు పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్
Read Moreఏపీ బీజేపీ ఆఫీసును ప్రారంభించిన కిషన్ రెడ్డి
విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆంధ్ర్రప్రదేశ్ శాఖకు కొత్త కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్
Read Moreఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నకిషన్ రెడ్డి
విజయవాడ: విజయదశమిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీ బీజేపీ కార్యాలయ ప్రారంభోత్
Read Moreతెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయాన
Read More












