
VIjayawada
పట్టపగలే నగల దుకాణంలో భారీ దోపిడీ.. రూ. 3కోట్ల విలువైన బంగారం చోరీ
7 కిలోల బంగారం, 30 లక్షల నగదు చోరీ విజయవాడ: విజయవాడ నగరంలోని ఓ నగల దుకాణంలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. వన్టౌన్ లోని సాయిచరణ్ జ్
Read More125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సీఎం జగన్ శంకుస్థాపన
సీఎం జగన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్ విగ్రహా
Read Moreఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభo
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి
Read Moreవిజయవాడలో మళ్లీ లాక్డౌన్
విజయవాడలో కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో నగరంలోని 42 డివిజన్లలో పూర్తి లాక్ డౌన్ విధించారు.
Read Moreమే 12 నుంచి ట్రైన్స్ స్టార్ట్: వరంగల్, విజయవాడ సహా రైలు ఆగే స్టేషన్స్ ఇవే..
మంగళవారం నుంచి 15 రూట్లలో మొత్తం 30 రైళ్లు ప్రారంభం తెలుగు రాష్ట్రాలను టచ్ అయ్యే రూట్స్ నాలుగు తెలంగాణలో రెండు.. ఏపీలో మూడు స్టేషన్లలో స్టాపిం
Read Moreవిజయవాడలో లారీ డ్రైవర్ పేకాటతో 24 మంది కరోనా: మరో వ్యక్తి నుంచి 15 మందికి..
ఏపీలోని విజయవాడలో ఒక్క వ్యక్తి నుంచి 24 మందికి కరోనా వైరస్ సోకింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన ఒక్క లారీ డ్రైవర్ అతడికి వైరస్ సోకిన విష
Read Moreరోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
అమరావతి: రోడ్డు ప్రమాదంలో 70 ఏండ్ల వృద్ధుడు మరణించిన సంఘటన గురువారం విజయవాడలో జరిగింది. విజయవాడలోని ఎనిమిదో టౌన్ పోలీస్టేషన్ పరిధిలో వ
Read Moreఏపీలో కరోనా తొలి మరణం
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ దెబ్బకి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 72 మంది చనిపోయారు. తాజాగా ఏపీలో కరోనా తొలి మరణం నమోదయింది. విజయవాడ కుమ్మరిపాలెంక
Read Moreఏపీలో 11కు చేరిన కరోనా కేసులు.. విజయవాడలో మరో యువకుడికి వైరస్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 11కు చేరింది. కృష్ణా జిల్లా విజయవాడలో 28 ఏళ్ల యువకుడికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం
Read Moreవిజయవాడలో ఏప్రిల్ 14 వరకు 144 సెక్షన్
విజయవాడలో ఓయువకుడికి కరోనా సోకడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో ఏప్రిల్ 14 వరకు 144 సెక్షన్ విధించింది. ప్రజలంతా సోమవారం నుంచి స్వచ్ఛందంగా కర్ఫ
Read Moreవిజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత
విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా గా కేశినేని శ్వేతా పేరును ఖరారు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె కేశినేని శ్వేతా. గత ర
Read Moreవైఎస్ జగన్ పతనం ఈ ఎన్నికలతోనే ప్రారంభం
విజయవాడ: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుందని అన్నారు టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడల
Read More