VIjayawada
కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు అదానీకే
విజయవాడ: దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ ఏపీలోని కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును సైతం దక్కించుకుంది. ఏపీ క్యాబినెట్ కూడా అప్ర
Read Moreతుక్కు డబ్బాలు కొనేందుకు వెళ్లి… పేలుడులో తండ్రీ కొడుకుల మృతి
పేలుడు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసులు కృష్ణా జిల్లా: ప్లైవుడ్ ఫ్యాక్టరీలో తుక్కు డబ్బాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తండ
Read Moreశరీరానికి మద్యం బాటిళ్లు చుట్టుకుని అక్రమ రవాణా
కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్ లోకి లిక్కర్ స్మగ్లింగ్ కంటిన్యూ అవుతోంది. ప్రతీరోజూ ఏదో ఒక చోట పోలీసులు లిక్కర్ తరలిస్తున్నవారిని పట్టుకుంటున్నారు. కృష్ణ
Read Moreఏపీ మండలి చైర్మన్ కు కరోనా పాజిటివ్
విజయవాడ: ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. సామాన్యులు మొదలు వీవీఐపీల వరకు వారు వీరు అని తేడా లేకుండా అందరికీ సోకుతోంది.ఎంతో జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ
Read Moreమాజీమంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ స
Read Moreఇష్టారాజ్యంగా కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులు
కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతుండటంతో పాటు.. ఫైర్ సేఫ్టీ అనుమతులు లేని కోవిడ్ సెంటర్ల అనుమతులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. స్వర్ణ ప్
Read Moreఏపీలో ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు
ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో..
Read Moreస్వర్ణ ప్యాలెస్ ప్రమాద బాధితులకు 50 లక్షలు
చనిపోయిన పది మంది కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.50 లక్షల చొప్పున సాయం పంపిణీ విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు యాభ
Read Moreసెప్టెంబర్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ
విజయవాడ: వచ్చేనెల 3వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం జగన్ అనుమతితోనే నోట్ ఫైల్ రెడీ అయినట్లు సమాచారం.
Read Moreకరోనా మార్గ దర్శకాలకు లోబడే చవితి వేడుకలు: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ: కరోనా మార్గ దర్శకాలకు లోబడే చవితి వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు వినా
Read Moreవిజయవాడకు వరద ముప్పు
లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యే అవకాశం నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల నుండి రెండు రోజుల్లో చుట్టుముట
Read Moreధవళేశ్వరం వద్ద 16లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
రెండో ప్రమాద హెచ్చరిక… కొనసాగింపు రాజమండ్రి: గోదావరి నదిలో వరద ఉధృతి మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికా
Read Moreవిజయవాడ 4వ ర్యాంక్, విశాఖకు 9వ ర్యాంక్, హైదరాబాద్ కు 23వ ర్యాంక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాప్రభుత్వానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్ -2020 అవార్డుల్
Read More












