VIjayawada

ఏపీలో గడచిన 24 గంటల్లో 2,367 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో మరో 2,367 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 80 వేల 82 మందికి కర

Read More

విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం మోడల్స్ సిద్ధం

విజయవాడ: డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ స్మృతివనానికి తుదిరూపం ఇచ్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న భారీ కాంస్య విగ్రహం .. స్

Read More

కరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి

కరోనా  విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది. ఓ ప్రముఖ న్యాయవాది తల్లి అక్టోబర్ 8వ తేదీన కరోనాతో చనిపోయింది. అక్టోబర్ 30వ తేదీన న

Read More

ఏపీలో 2618 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల 780 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహి

Read More

నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబరు ఒకటో తేదీన నిర్వహించాలని రాష్ట్ర  ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వా త ఇప్పటి వరకు

Read More

ఏపీలో వైయస్సార్‌ బడుగు వికాసం ప్రారంభం

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం శ్రామికులుగా మిగిలిపోతున్న ఎస్సీ, ఎస్టీలు పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్

Read More

ఏపీ బీజేపీ ఆఫీసును ప్రారంభించిన కిషన్ రెడ్డి

విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆంధ్ర్రప్రదేశ్ శాఖకు కొత్త కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  ప్రారంభించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్

Read More

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నకిషన్ రెడ్డి

విజయవాడ: విజయదశమిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీ బీజేపీ కార్యాలయ ప్రారంభోత్

Read More

తెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు

అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయాన

Read More

సీఎం పర్యటన సమయంలో అపశృతి.. ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు

అమ‌రావ‌తి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో 5 వ రోజైన ఈ బుధ‌వారం దుర్గమ్మవారు సరస్వతి దేవిగా భక్తులక

Read More

ఏపీలో వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వారు మరణిస

Read More

ఇంద్రకీలాద్రిపై సరస్వతి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ నామస్మరణతో  మారుమోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు సరస్వతి ద

Read More

వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

సీఎం వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని  అమరావతి: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. వరదలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బ తిన్న ప్రా

Read More