VIjayawada

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ కలకలం

విజయవాడ: అజిత్ సింగ్ నగర్ యార్డు రోడ్డులో బ్లేడ్ బ్యాచ్ దాడి చేసి దోపిడీ ఓ వ్యక్తిని దోపిడీ చేసిన వైనం కలకలం రేపింది. నిన్న రాత్రి దుర్గా  ప్రసాద్ ( 3

Read More

పంటలకు మద్దతు ధరలను ప్రకటించిన ఏపీ

సీజన్ ప్రారంభానికి ముందే ధరల ప్రకటన వరికి రూ.1800, కందులకు రూ.6 వేలు, మిర్చికి రూ.7 వేలు డిసెంబర్ నుండి మే వరకు కొనుగోలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వం అమరా

Read More

అక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలునిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మూడు రోజులు మాత్రమే సమావే

Read More

ఏపీలో విజయవంతంగా ముగిసిన సచివాలయ పరీక్షలు

13 శాఖల్లో ఖాళీలకు 7 రోజులపాటు 14 పరీక్షల నిర్వహణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయి.

Read More

అపుడు బాలుని లోపలికి వెళ్లనివ్వలే..

మొదటి పాట పాడటానికి బాలు వెళ్లినప్పుడు ఓ సరదా సంఘటన జరిగింది. విజయ గార్డెన్స్‌‌లో రికార్డింగ్‌‌. బాలు తన ఫ్రెండ్‌‌ సైకిల్‌‌ మీద వెనకాల కూర్చుని వెళ్లా

Read More

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

2,934 మద్యం దుకాణాలకు లైసన్స్ మరో ఏడాది వరకు పొడిగింపు విజయవాడ: రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ప్రభుత్వం. కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్

Read More

వీడియో తీయమని లైవ్‌లో నదిలోకి దూకిన వ్యక్తి

విజయవాడలోని కనకదుర్గ వారధిపై దారుణం జరిగింది. పూజ చేసుకుంటానంటూ బ్రిడ్జీపైకి వచ్చిన ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిగడపకి చెందిన

Read More

అమరావతి రాజధానిపై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా

అప్పటి వరకు స్టేటస్ కో యధాతథం అమరావతి: ఏపీ రాజధానిపై హైకోర్టులో ఉన్న పిటిషన్ల విచారణ అక్టోబర్ 5కు వాయిదా పడింది. ఇప్పటి వరకు ఉన్న స్టేటస్ కో వచ్చే నెల

Read More

విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

విజయవాడ: నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇవాళ ఉదయం నుండి సిటీ సర్వీసులు నడుపుతున్నారు. గత మార్చిలో లాక్ డౌన్ ప్రారంభమైన తర్వ

Read More

విజయవాడ దుర్గా ఘాట్ లో కృష్ణా నది హారతులు పునః ప్రారంభం

విజయవాడ: దుర్గాఘాట్‌లో కృష్ణ‌మ్మ‌కు న‌దీ హార‌తులు పునఃప్రారంభం అయ్యాయి. సంప్రదాయ బద్దంగా రుత్వికులు కృష్ణాన‌దికి హార‌తులు స‌మ‌ర్పించారు. వేద పండితుల మ

Read More

ఏపీలో రేపటి నుంచి బార్లు ఓపెన్

విజయవాడ: ఏపీలో బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్య

Read More

క‌న‌క దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభం మళ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్ర నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవ

Read More

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ కేసు  

రాజధాని భూ కుంభకోణంలో పాత్ర ఉందంటూ అభియోగాలు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ

Read More