ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాయగూరలు, పండ్లరూపంలో అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు . ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ అధికారులు సుప్రభాత సేవ మినహా అన్ని రకాల ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఈ నెల 16 వరకు శాకంబరి ఉత్సవాలు కొనసాగనున్నాయి.