26న కనకదుర్గ ఆలయం మూసివేత

26న కనకదుర్గ ఆలయం మూసివేత

ఈనెల 26న సూర్యగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు. రేపు(బుధవారం) రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలు మూసివేయనున్నారు. తిరిగి 26 సాయంత్రం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన తర్వాత దుర్గమ్మ ఆలయం తెరుచుకోనుంది.