Viral news
పాపన్న స్ఫూర్తితో ముందుకెళ్లాలి..బహుజనులు సమానత్వం కోసం పోరాడాలి
హైదరాబాద్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులు సామాజిక, ఆర్థిక, సమానత్వం కోసం పోరాడాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సబ్బండ వర్
Read Moreనవీన్ మిట్టల్ పై ఏం చర్యలు తీసుకున్నరు?..ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్, వెలుగు : నిబంధనలకు వ్యతిరేకంగా జాగాకు ఎన్వోసీ ఇచ్చిన గత ఎన్వోసీ కమిటీ చైర్మన్, హైదరాబాద్ కలెక్టర్
Read Moreసీసీఈ విధానంలో ఓయూ పీజీ గ్రేడింగ్
హైదరాబాద్, వెలుగు: వర్సిటీలో స్టూడెంట్ల నైపుణ్యాల ఆధారంగా మార్కులు వేసే విధానాన్ని తీసుకురానున్నట్లు ఉస్మానియూ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీ
Read Moreకాంగ్రెస్తోనే బలహీన వర్గాలకు రక్షణ
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాల రక్షణ సాధ్యమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తేనే వెనకబడిన
Read Moreకేసీఆర్ అమలు చేయని హామీలనే.. ప్రచార అస్త్రాలుగా మార్చుకోవాలి
హైదరాబాద్, వెలుగు : గత ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అమలు చేయని స్కీమ్లను ప్రచార అస్త్రాలుగా మార్చుకుంటేనే కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టగలమని బీజేపీ సీని
Read Moreబీఆర్ఎస్లోకి జయప్రద?
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద త్వరలోనే బీఆర్ఎస్లో చేరనున్నారు. మహారాష్ట్ర నుంచి ఆమెను ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో బీఆర్ఎస్ చ
Read Moreబీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. సోషల్ మీడియాలో!
అభ్యర్థులు వీళ్లేనంటూ వైరల్గా మారిన జాబితా అందులో 98 శాతం మంది సిట్టింగులే తమ పరిస్థితి ఏంటని మిగతా వాళ్లలో ఆందోళన హై
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ ఖరీదైన పార్టీలు
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖరీదైన పార్టీలని, మద్యం దరఖాస్తుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటుంటే.. ఎమ్మెల్యే టిక్కెట్ కు దర
Read Moreబీజేపీలో బీసీ వాదం.. ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటున్న నేతలు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది బీజేపీలో బీసీ వాదం పెరుగుతున్నది. ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని హైకమాండ్పై ఒత్తిడి తీసుకువచ్చ
Read Moreకోకాపేట్, బుద్వేల్ భూములు కొన్నది.. కేసీఆర్ బినామీలే
హైదరాబాద్, వెలుగు: ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేదలు మాత్రం పేదలుగానే ఉంటున్
Read Moreప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్
ఎడతెరిపి లేని వానలు..వరదల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కారణంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. ఆ రాష్ట్రాన్ని 'ప్రకృతి విపత్తు ప్ర
Read Moreహోటల్ సెకండ్ వైఫ్..ఇక్కడ భోజనంతో పాటు..
భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు యజమానులు విభిన్న పేర్లను పెడుతుంటారు. డిఫరెంట్ థీమ్స్తో, క్యాచీ
Read Moreమధ్య తరగతి ప్రజల ఆదాయం మస్తు పెరిగిందంట..పదేళ్లలో లక్షాధికారులయ్యారు
దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరిగింది. పదేళ్లక్రితం దేశ మధ్యతరగతి ప్రజల ఆదాయం రూ.4.4 లక్షలు ఉంటే గతేడాది వీరి ఆదాయం రూ. 13 లక్షలకు చేరుకుం
Read More












