
YSRCP
వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలు నుండి విడుదల
వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. 2025 ఫిబ్రవరి 13న అరెస్టైన వల్లభనేని వంశీ.. 137 రోజుల పాటు సబ్ జైలులో ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసు
Read Moreవైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్..
వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది..గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసు సహా పలు కేసుల్లో అరెస్టైన వల్లభనేని వంశీకి మంగళవారం ( జులై 1 ) బెయి
Read Moreఈసారి కూడా పాదయాత్ర చేస్తా: జగన్ సంచలన నిర్ణయం
2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలవడానికి ప్రధాన కారణాల్లో వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర ఒకటి అని నిస్సందేహంగా చెప్పచ్చు. 3 వేల 648 కిలోమీటర్ల మ
Read More2027లోనే జమిలీ ఎన్నికలు.. వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి: పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 ఫిబ్రవరిలోనే జిమిలి ఎన్నికలు వస్తాయని.. వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని అన్నా
Read Moreతిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక... సీల్డ్ కవర్ లో సమర్పించిన సిట్..
తిరుమల కల్తీ నెయ్యిపై సిట్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది సిట్. తిరుమల కల్తీ
Read Moreతిరుమల కొండపై రీల్స్.. దివ్వెల మాధురికి టీటీడీ నోటీసులు..
దివ్వెల మాధురి... తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ప్రేమాయణం ద్వారా అటు ఏపీ పాలిటిక్స్ లో ఇటు సోషల్ మీ
Read Moreవివేకానంద రెడ్డిని చంపి సునీత మీద తోసారు.. ఇప్పుడు సింగయ్యను చంపి AI అంటున్నారు: షర్మిల
ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపుతున్న సింగయ్య మృతి కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. వైసీపీ అధినేతజగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశార
Read Moreటీడీపీకి బిగ్ షాక్.. 40 ఏళ్ల బంధాన్ని తెంచుకుని వైసీపీలో చేరిన సీనియర్ నేత !
తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కడప జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్&z
Read MoreBreaking: సింగయ్య మృతి కేసులో.. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును తీసుకెళ్లిన పోలీసులు..
వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ పర్యటనలో సింగయ్య అనే వృద్ధ రైతు మరణం వివాదాస్పదంగా మారింది. మొదట సింగయ్య ప్ర
Read Moreఇంకో 15 నుంచి 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తైన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు
Read Moreభూమన చెప్పేవన్నీ అబద్దాలు, అవాస్తవాలు: టీటీడీ క్లారిటీ
టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలపై స్పందించింది టీటీడీ. టీటీడీపై భూమన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలు అని కొట్టిపడేసింది టీట
Read Moreతిరుమలలో వేద పారాయణ నిలిపివేతకు కూటమి సర్కార్ కుట్ర: భూమన కరుణాకర్ రెడ్డి
తిరుమలలో వేద పారాయణ నిలిపివేతకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. శుక్రవారం ( జూన్ 20 ) నిర్వహించ
Read More" రప్పా రప్పా " డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయి..ప్రజాస్వామ్యంలో కాదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా.. కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. పుష్ప 2 సినిమాలోని డైలాగులతో
Read More