YSRCP
ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తోంది. కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డ నేతలకు ఎప్పటికప్పుడు నోటీసులు పంప
Read Moreచంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు నారా
Read Moreజగన్ పై దాడి కేసు: నెల్లూరు జైలుకు నిందితుడు..
సీఎం జగన్ పై రాయి దాడి కేసులో జరుగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విషయంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోల
Read Moreకోటల్లో ఉండే జగన్.. ఇప్పుడు సిద్ధం అంటున్నారు.. జగన్ పై షర్మిల ఫైర్..
సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పెద
Read Moreవివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు.. ప్రతిపక్షాలకు చెక్..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కీలకంగా మారింది. ఈ కేసుపై ప్రతిపక్ష టీడీపీ, జనసేనతో పాటు జగన్ సోదర
Read Moreసీఎం జగన్ ను చంపేందుకే దాడి.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్..
సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జగన్ ను హత్య చేసేందుకే దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. జగన
Read Moreచంద్రబాబువన్నీ విషపు మాటలే.. పేర్ని నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాట్లాడేవి అన్నీ విషపు మాటలు, బొంకు మాటలే అని అన్నారు. పేర్న
Read Moreకోనసీమలోనూ జగన్ కు సూపర్ రెస్పాన్స్.. వైసీపీ గ్రాఫ్ పెరిగినట్లేనా..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఇడుపులపాయలో మొదలైన ఈ ఎన్నికల ప్రచార యాత్ర ఇచ్ఛాపురంలో ముగియనుంది. ప్
Read Moreపొత్తులు, తొత్తులకు ఓటు వేయడం అవసరమా.. జగన్, చంద్రబాబులపై షర్మిల ఫైర్..
2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. కాగా, ఎన్నికలకు నెలరో
Read Moreఎన్నికల నామినేషన్ల పర్వం షురూ.. తొలిరోజే నారా లోకేష్ నామినేషన్..
2024 ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. ఏపీలో జరగనున్న 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ స్థానాల ఎన్నికలకు గాను నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ దాఖలు చ
Read Moreసీఎం జగన్ పై దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..
విజయవాడలో గత శనివారం సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటన జరిగిన తర్వాత శరవేగంగా దర్యాప్తు చేపట్టిన పోల
Read Moreజగన్ పై రాయి దాడి కేసు: బోండా ఉమను టార్గెట్ చేసిన వైసీపీ..
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీఎం జగన్ పై రాయి దాడి ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేసి అనుమానితులను గుర్తించి అదుపులోకి తీస
Read Moreలోకేష్, బాలకృష్ణలకు షాక్.. ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ...
ఏపీలో ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా హోరాహోరీ వాతావరణం నెలకొంది. జగన్ దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన ఒకవైపు
Read More