YSRCP
విజయ సాయి చంద్రబాబుకు లొంగిపోయాడు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణ
హైదరాబాద్: ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి
Read Moreమాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వివేక్
అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురి వివాహం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ కాంగ్రెస్ నేత, చెన
Read Moreబీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ నదియా ఖానం
వైసీపీ ఎమ్మెల్సీ, ఏపీ శాసనమండడలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానమ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం (మే 14) ఎమ్మెల్సీ పదవికి, వైఎస్సార్సీపీకి
Read Moreకిడ్నాప్ కేసులో మాజీ MLA వల్లభనేని వంశీకి బెయిల్
అమరావతి: సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట దక్కింది. ఈ కేసులో వం
Read MoreAP News : వల్లభనేని వంశీకి ఎప్పుడు బెయిల్ వస్తుంది..? ఎన్నాళ్లుగా జైల్లో ఉన్నారు.. ?
గన్నవరం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురయ్యింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వల్లభనేని వంశీ రిమాండ్ ను
Read Moreముంబై నటి జెత్వానీ కేసు: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు అరెస్ట్
అమరావతి : ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీ
Read Moreవీడిన సస్పెన్స్.. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ కూటమి
అమరావతి: విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కైవసం చేసుకుంది. వైసీపీ మ
Read Moreటీటీడీ గోశాల వివాదం వేళ షాకింగ్ ఘటన.. ఈవో శ్యామల రావు బంగ్లాలో నాగుపాము కలకలం
అమరావతి: టీటీడీ గోశాల ఇష్యూ ఏపీ పాలిటిక్స్లో కాకరేపుతోంది. ఈ వ్యవహారం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. గత క
Read Moreతిరుపతిలో ఉద్రిక్తత: భూమన హౌస్ అరెస్ట్.. గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..
టీటీడీ గోశాల అంశంపై ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. అధికార టీడీపీ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఇవాళ ( ఏప్రిల్ 17 ) గోశా
Read Moreజగన్ కీలక నిర్ణయం: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ
అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదస్పద వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా స
Read MoreTTD Goshala Row: తిరుపతి గోశాల ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి సీరియస్.. సుప్రీంకోర్టులో పిల్.. ?
తిరుపతి గోశాలలో గత 3 నెలల్లో 100 కి పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే
Read Moreఈ సైకో గాళ్ళను నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు: వైఎస్ భారతికి మద్దతుగా షర్మిల ట్వీట్
వైసీపీ అధినేత జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కిరణ్ వ్యాఖ్యలను సీ
Read Moreతిరుపతి శ్రీవారి గోశాలలో ఘోరం : 3 నెలల్లో 100 ఆవులు మృతి
తిరుపతిలోని శ్రీవారి గోశాలలో ఆవుల మరణంపై వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 3 నెలల్లో తిరుపతి గోశాలలో 100
Read More












