చెన్నై: తమిళనాడును వానగండం వదలడం లేదు. ఇప్పటికే భారీ వర్షాల వల్ల వరదలతో చెన్నై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోసారి తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తుగా అక్కడి 21 జిల్లాల్లో స్కూళ్లను మూసివేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, రాణీపేట్, దిండుగల్, పుదుకొట్టై, నాగపట్నం, వేలూరు, తిరువరూర్తో సహా మరికొన్ని జిల్లాల్లో గురువారం స్కూళ్లు, కాలేజీలను బంద్ చేశారు. భారీ వర్షాలు పడుతుండటంతో అలర్ట్ అయిన చెన్నై కార్పొరేషన్.. అధికారులతో కలసి వార్ రూమ్ను ఏర్పాటు చేసింది. సిటీలో పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తోంది. వరద ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
వదలని వరుణుడు.. 21 జిల్లాల్లో స్కూళ్లు బంద్
- దేశం
- November 18, 2021
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ