సికింద్రాబాద్లోని జాస్పర్ కార్స్ షోరూమ్లో టాటా సియార ఈవీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం లాంచ్ చేశారు. ఈ కారు ధర రూ.18.79 లక్షల నుంచి మొదలవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 665 కిలోమీటర్లు వెళ్తుందని జాస్పర్ తెలిపింది.
