హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నారు. శాసన సభ, మండలి సమావేశాలు ముగిసి ఈనెల 25తో ఆరు నెలల గడువు ముగుస్తుండటంతో 24 నుంచి సమావేశాలు నిర్వహించాలని గురువారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అనుమతితో అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ సభలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై సభ ప్రారంభమైన రోజే బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- తెలంగాణం
- September 18, 2021
లేటెస్ట్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
- ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య
- Sundeep Kishan SK30: ధమాఖా డైరెక్టర్తో సందీప్ కిషన్ కొత్త సినిమా ప్రారంభం
- ఏపీలో ఐపీఎస్ లకు ఈసీ షాక్: ఇద్దరు సీనియర్లపై బదిలీ వేటు..
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే