తెలంగాణం

ఎన్నాళ్ల నుంచో రాదనుకున్న రోడ్డు.. హైడ్రా ఎంట్రీతో వచ్చేసింది ..రాంనగర్ మణెమ్మ గల్లీ వాసుల ఆనందం

ముషీరాబాద్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రాంనగర్ మణెమ్మ గల్లీకి హైడ్రా చొరవతో రోడ్డు వచ్చేసింది. రాంనగర్ చౌరస్తా పక్కన ఉన్న ఈ గల్లీలో సుమారు

Read More

పోలీసులు మాల వేసుకుంటే తప్పేంటి..? డీజీపీ ఆఫీస్ ను ముట్టడించిన అయ్యప్ప స్వాములు

కంచన్​బాగ్​ ఎస్సైకి ఇచ్చిన మెమో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఆఫీసులోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నం.. ఉద్రిక్తత బషీర్​బాగ్/ఓల్డ్​సిటీ, వెలుగు: అ

Read More

బీసీల రిజర్వేషన్లకు ప్రధాని సహకరించాలి..హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

 సీఎం రేవంత్ వల్లే కులగణన, బీసీ బిల్లు సాధ్యమైంది  హైదరాబాద్ సిటీ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణకు ప్రధాని మ

Read More

రెగ్యులర్ మెడికల్ బోర్డు వెంటనే పెట్టాలి : మిర్యాల రాజిరెడ్డి

టీబీజీకేఎస్​ ప్రెసిడెంట్​ మిర్యాల రాజిరెడ్డి గోదావరిఖని, వెలుగు:  రెగ్యులర్ మెడికల్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షు

Read More

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

దహెగాం, వెలుగు: ఆన్​లైన్​ బెట్టింగ్​గ్యాంగ్​లోని ఐదుగురిని అరెస్ట్​చేసి రూ.65,270 స్వాధీనం చేసుకున్నట్టు దహెగాం సీఐ రాణాప్రతాప్​ తెలిపారు. ఆయన తెలిపిన

Read More

నిజాంసాగర్‌‌ ప్రాజెక్ట్‌‌లో పూడిక తీయాలి..రైతుల సమస్యలు తీరే వరకువదిలేదే లేదు : ఎమ్మెల్సీ కవిత

కామారెడ్డి/నిజాంసాగర్, వెలుగు : నిజాంసాగర్‌‌ ప్రాజెక్ట్‌‌లో పేరుకుపోయిన పూడికను తీసి, ఆ మట్టిని రైతులకు ఫ్రీగా ఇవ్వాలని ఎమ్మెల్సీ

Read More

జోరుగా ఏకగ్రీవాలు..షెడ్యూల్డ్ పంచాయతీల్లో ఏకాభిప్రాయంతో ఎన్నికలు

రూ.లక్షల్లో చెల్లించి సర్పంచ్  పదవులు దక్కించుకుంటున్న లీడర్లు పలుచోట్ల వేలం పాటలు నిర్వహిస్తున్న వీడీసీలు  నెట్​వర్క్, వెలుగు:&nb

Read More

నవంబర్ 28 నుంచి కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు

దేశంలోని 8 బొగ్గు కంపెనీల క్రీడాకారులు రాక కొత్తగూడెంలో మూడు రోజుల పాటు  నిర్వహణ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కోల్​ఇండియా స్థాయి

Read More

షేక్ హసీనాకు 21 ఏండ్ల జైలు శిక్ష

    2.1 లక్షల జరిమానా కూడా..     మూడు అవినీతి కేసుల్లో బంగ్లా కోర్టు తీర్పు ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీన

Read More

మంచిర్యాల జిల్లాలో బాలిక దారుణ హత్య

బావిలో మృతదేహం లభ్యం 3 రోజుల కిందట చిన్నారి కిడ్నాప్ పోలీసుల అదుపులో అనుమానితులు దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లాలో మూడు రోజుల కిందట కి

Read More

ఇంటర్నల్ క్లరికల్ పరీక్ష ఎన్నడో ?.. 19 నెలల కింద సింగరేణి నోటిఫికేషన్

ప్రస్తుత సిబ్బందిపై తప్పని పనిభారం 360 జేఏ పోస్టులకు వచ్చిన 6,500 అప్లికేషన్లు    పరీక్ష పెట్టాలని  ఉద్యోగులు, కార్మిక సంఘాల డిమ

Read More

రాష్ట్రంలో 2045 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు

 తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ రెడీ చేసిన ఆర్టీసీ హైదరాబాద్, వెలుగు: 2045 నాటికి రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, సిటీలోని ప్రతి కాలన

Read More

రూ.50కోట్లతో చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధి.. మార్నింగ్ వాక్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల:50కోట్ల రూపాయలతో చెన్నూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామని  కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. గురువారం (నవ

Read More