తెలంగాణం
బీసీ రిజర్వేషన్ లు కల్పించకుంటే.. కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలు : ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇవ
Read Moreఒంటరి వృద్ధురాలిపై పెప్పర్ స్ప్రే కొట్టి.. 10 తులాల బంగారం దోపిడీ
ఇద్దరు మహిళలు సహా వ్యక్తి అరెస్ట్ దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో దోపిడీకి ఓ మహిళ స్కెచ్ వేసింది. మరో ఇద్దరి సాయంతో ఇం
Read Moreహైదరాబాద్ లో మైనర్లతో ఇంటర్వ్యూలు యూట్యూబర్ అరెస్ట్
బషీర్బాగ్, వెలుగు: పిల్లలపై లైంగిక దాడి కంటెంట్ కేసులో యూట్యూబర్ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన కంబేటి సత్యమూర్
Read Moreవిద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి : చైర్మన్ ప్రభాకర్రెడ్డి
ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి గండిపేట, వెలుగు: విద్యార్థులు అన్ని రంగాల్లో పాల్గొన్నప్పుడే వ
Read Moreకేటీఆర్.. మాటలు జాగ్రత్త!..రాహుల్ను, సీఎంను విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తరు: మంత్రి పొన్నం
ఎన్నికల్లో జనం ఓడించినా ఆయనలో మార్పు రాలేదని ఫైర్ కేటీఆర్.. ముందు నీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో: పొంగులేటి కేటీఆర్కు మతి
Read Moreప్రేమిస్తున్నా.. పెండ్లి చేసుకుంటానని వెంటపడిన ఆటో డ్రైవర్.. నమ్మి ఇంట్లో ఒప్పించడమే ఈ అమ్మాయి చేసిన పాపమైంది !
వాటర్ ట్యాంక్ నుంచి దూకి యువతి సూసైడ్ ఎల్బీనగర్, వెలుగు: ప్రేమిస్తున్నా.. పెండ్లి చేసుకుంటానని ఆటో డ్రైవర్ వెంటపడడంతో అతన్ని నమ్మిన యువత
Read Moreజనవరి 17 నుంచి సీఎం కప్ రెండో ఎడిషన్.. పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: చీఫ్ మినిస్టర్స్ కప్ (సీఎం కప్) రెండో ఎడిషన్ ఈ నెల 17 నుంచి జరగనుంది. గ్రామ స్థాయి
Read Moreవేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.40 లక్షల ఆభరణాలు చోరీ
జీడిమెట్ల, వెలుగు: వేంకటేశ్వర స్వామి ఆలయంలో చొరబడిన ఇద్దరు దొంగలు గుడి తాళాలు పగలగొట్టి స్వామివారి బంగారు నగలు, వెండి విగ్రహాలను దొంగలించారు. కూకట్పల
Read Moreబాలికలతో అసభ్య ప్రవర్తన ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు
పంజాగుట్ట, వెలుగు: పదో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. పంజాగుట్ట విజయనగర్ కాలనీలో నివసించ
Read Moreఫిబ్రవరి 16 నుంచి టెన్త్ స్టూడెంట్స్ కు స్నాక్స్.. రూ.4.23 కోట్లు మంజూరు: తెలంగాణ సర్కారు ఉత్తర్వులు
రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని సర్కారు నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు.. మొత్తం 1
Read Moreఏప్రిల్లో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు నిర్మించినం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి హ
Read Moreఉర్దూ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన..క్యాంపస్ భూములు తీసుకోవద్దని నిరసన
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల
Read More‘వాల్మీకి రామాయణ సంగ్రహం’ గ్రంథావిష్కరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన ‘వాల్మీకి రామాయణ సంగ్రహం’ గ్రంథావిష్కరణ సభ మంగళవారం సురభారతి ఆధ్వర్యంలో ఓయూలో జర
Read More












