తెలంగాణం

వరంగల్లో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ

నెట్​వర్క్​, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఆయా గ్రామాలను విజిట్​ చేశారు. జనగ

Read More

గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని కలెక్టర్  సంతోష్  తెలిపారు. బదిలీపై వచ్చిన

Read More

సోషల్​ ఆడిట్​లో బయటపడిన అక్రమాలు

    సోషల్​ ఆడిట్​లో బయటపడిన అక్రమాలు     ప్రజావేదికలో వెల్లడించిన తనిఖీ బృందం హుస్నాబాద్​, వెలుగు : సిద్దిపేట

Read More

అమ్మా నాన్న చనిపోయారు.. మాకు ఇల్లు ఇచ్చి ఆదుకోండి

కాగ జ్ నగర్,వెలుగు: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఆ పిల్లలు తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించారు. కుమ్రం భీం ఆస

Read More

దరఖాస్తుల స్వీకరణ సజావుగా జరగాలె : ​వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్ ,వెలుగు; జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సజావుగా జరగాలని కలెక్టర్​వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. గురువారం జిల్లా అధికారులత

Read More

నాగోబా జాతరను ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్‌‌‌‌ రాహుల్‌‌‌‌రాజ్‌‌‌‌

గుడిహత్నూర్, వెలుగు: నాగోబా జాతరను ఆదివాసులు, అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్‌‌‌‌ రాహుల్‌‌&zw

Read More

బీఆర్ఎస్సోళ్లు కబ్జాలు చేస్తే యాక్షన్ తీసుకోవాలె : సంజీవ రెడ్డి

కంగ్టి, వెలుగు: బీఆర్ఎస్సోళ్లు ఎక్కడైనా సర్కారు భూములు కబ్జా  చేస్తే యాక్షన్ తీసుకోవాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి  తహసీల్దార్ విష్ణు సాగర

Read More

దరఖాస్తులను ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు

నిజామాబాద్ సిటీ, వెలుగు: ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ లో వెంటవెంటనే నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. జక్

Read More

వికారాబాద్ అభివృద్ధికి కృషి : గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం

Read More

దేవునిపల్లిలో మైనింగ్ ​తవ్వకాల ఏరియాల పరిశీలన

కామారెడ్డి, వెలుగు: మాచారెడ్డి మండలం మంథని దేవునిపల్లి శివారులో మైనింగ్​ ఏరియాలను గురువారం ఆఫీసర్లు పరిశీలించారు. మైనింగ్​తవ్వకాలతో తమ ఇండ్లు, బోరుబావ

Read More

ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లు తెలంగాణలో ఎన్నంటే..?

దేశ వ్యాప్తంగా తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా 68 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో పూర్తవనుంది. వీరిలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, విద

Read More

నాన్న కోసం రోడ్డు మీదకు వెళ్లి.. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

    హబ్సిగూడలో విషాద ఘటన     డ్రైవర్, అతడి అసిస్టెంట్ అరెస్ట్    సికింద్రాబాద్, వెలుగు :   కొడుకును

Read More

అభయహస్తం అప్లికేషన్లు సరిగ్గా నింపేలా చూడాలి : ​జితేశ్​వీ పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రజలు అభయహస్తం అప్లికేషన్లను సరిగ్గా నింపేలా చూడాలని కామారెడ్డి కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​ పేర్కొన్నారు. గురువారం ఆయన కామా

Read More