
తెలంగాణం
ముక్కోటి ఏకాదశి: చిగురుమామిడిలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 23వ తేదీ శనివారం తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు &n
Read Moreక్రైస్తవుల అభివృద్ధికి కృషి చేశా : హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలోని క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని కొండా భూదే
Read Moreస్టేట్ లెవల్ రగ్బీ పోటీలకు 48 మంది సెలెక్ట్
మెదక్ (చేగుంట), వెలుగు: ఖేలో ఇండియా స్టేట్ లెవల్రగ్బీ అండర్14, అండర్ -18 పోటీలకు 48 మంది సెలెక్ట్ అయినట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. శ
Read Moreకొండపోచమ్మ ఆలయ వేలంపాట ఆదాయం 49.44లక్షలు
జగదేవపూర్, వెలుగు: కొండపోచమ్మ ఆలయానికి వేలం పాట ద్వారా రూ. 49.44 లక్షల ఆదాయం వచ్చింది. శుక్రవారం దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ శివరాజ్ , ఈవో మోహన్ రెడ్డి
Read Moreఅందరి సహకారంతో పటాన్చెరు అభివృద్ధి : మహిపాల్ రెడ్డి
పటాన్చెరు,వెలుగు: అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. శుక్రవారం పటాన్చెరులోని జీఎంఆర్&z
Read Moreఓటరు జాబితాను రూపొందించాలి : శరత్
సంగారెడ్డి టౌన్, వెలుగు: 2024, జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కల
Read Moreరోడ్డు వేసిన మూడు నెలలకే గుంతలు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట పట్టణంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావిడిగా వేసిన రోడ్లపై అప్పుడే గుంతలు పడుతున్నాయి. పట్టణంలో రోడ్డు విస్తరణలో భా
Read Moreనిజామాబాద్ జిల్లాలో..ఖోఖో జట్ల ఎంపిక
డిచ్పల్లి, వెలుగు : తెలంగాణ వర్సిటీలో శుక్రవారం ఇంటర్ కాలేజీ ఖోఖో జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలను రిజిస్ట్రార్యాదగిరి ప్రారంభించారు. వర్సిటీ పరిధిలో
Read Moreపేదోళ్ల లీడర్ కాకా : అంకేశ్వరపు రామచందర్ రావు
వరంగల్సిటీ/నర్సింహులపేట/మహాముత్తారం/మహబూబాబాద్ అర్బన్, వెలుగు : ఉమ్మడి వరంగల్జిల్లాలోని వేర్వురు చోట్ల శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి, దివంగత గడ్డం వె
Read Moreహైదరాబాద్ లో ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది..
హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ శీతాకాల విడిది ముగిసింది. ఆమె తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర పతి ముర్ముకు గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత
Read Moreజనవరి నెలాఖరు లోగా మేడారం జాతర పనులవ్వాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
తాడ్వాయి, వెలుగు : మేడారం మహా జాతర అభివృద్ధి పనులు జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవా
Read Moreఓటర్నమోదుకు మరో ఛాన్స్ : కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
నిజామాబాద్, వెలుగు : కొత్తగా ఓటర్ నమోదు అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్
Read Moreకామారెడ్డి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా : కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, వెలుగు : పార్టీ కార్యకర్తల కష్టం, ప్రజల భిక్షతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.
Read More