తెలంగాణం

19 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

కొడంగల్​, వెలుగు:  భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్​లో జరిగింది. 19 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను బుధవారం పోలీస

Read More

రుణమాఫీ గైడ్​లైన్స్​పై తెలంగాణ సర్కార్ కసరత్తు

     పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేసే యోచనలో ప్రభుత్వం     మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాఫీ లేనట్టే!  

Read More

317 జీవోపై అప్లికేషన్స్​లో లోకల్​ స్టేటస్

     ఈ నెల 14 నుంచి 30 వరకు దరఖాస్తుకు సర్కారు చాన్స్​     కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త  (స్పౌస్​)లకు క

Read More

25 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి : హరీశ్​ రావు

కాంగ్రెస్​ 11 వేలకు మాత్రమే నోటిఫికేషన్​ ఇచ్చింది  సిద్దిపేట, వెలుగు : డీఎస్సీలో 25వేల ఖాళీలు  భర్తీ చేస్తామని చెప్పిన సర్కారు 11వేల ఖాళీ

Read More

ఎంచగూడెంలో అంతిమయాత్రపై తేనెటీగల దాడి

శవాన్ని వదిలి పరుగులు పెట్టిన బంధువులు   మహబూబాబాద్ ​జిల్లా ఎంచగూడెంలో ఘటన  కొత్తగూడ, వెలుగు : అంతిమయాత్రపై తేనేటీగలు దాడి చే

Read More

ఎడ్యుకేషన్​ కోసం బడ్జెట్​లో ఎన్ని నిధులైనా కేటాయిస్తం : మల్లు భట్టి విక్రమార్క

విద్య​కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నం ఏడాది లోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం   ఓవర్సీస్ స్కాలర్​షిప్స్ సంఖ్యను మరో వందకు ప

Read More

పత్తి విత్తనాల కృత్రిమ కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర

బ్లాక్ దందాలోనూ ఓ మంత్రి హస్తం   ఆధారాలు బయటపెడతా  మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి  సూర్యాపేట, వెలుగు : పత్తి విత్తనాల కృత్ర

Read More

ప్రాజెక్టుల పనులు స్పీడప్​ చేయాలి : మల్లు భట్టి విక్రమార్క

మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి విద్యాశాఖ, ప్రాజెక్టులపై సమీక్ష ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు స్పీడప్

Read More

ఫూలే, అంబేద్కర్, కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ ఆర్గనైజేషన్స్ కాకా ఇంట్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు స

Read More

సర్కార్ భూమి మల్లారెడ్డి కబ్జా

 33 గుంటలు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ నిర్ధారణ హైకోర్టుకు నివేదిక అందజేత  ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచన 

Read More

ఫస్ట్​ రోజే బుక్స్​, యూనిఫామ్స్​

 గవర్నమెంట్​ స్కూల్ ​స్టూడెంట్స్​కు అందజేసిన ప్రభుత్వం 11,65,995 మంది విద్యార్థుల కోసం అందుబాటులో నోట్​బుక్స్​ రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున

Read More

టెట్​లో డబుల్ పాస్... రెండింతలు పెరిగిన పాస్ పర్సంటేజీ

 పేపర్ 1లో 67.13% .. పేపర్ 2లో 34.18%  క్వాలిఫై ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్  ప్రస్తుత టెట్ క్వాలిఫై అయినవాళ్లకు ఒకసారి డీఎస

Read More

అనుమతి లేదు.. అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయలేదు

కరీంనగర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌లో పదేళ్ల కిందే ఆరు అంతస్తుల బిల్డింగ్‌‌‌‌ నిర్మాణం భవన న

Read More