తెలంగాణం

టీజీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

టీజీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. టీజీ టెట్-2024కు ధరఖాస్తు 2 లక్షల 86  వేల 381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంద

Read More

పాఠశాలల అభివృద్ధికి రూ. 11 వందల కోట్లు విడుదల చేశాం : పొన్నం ప్రభాకర్

ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ 26వేల ప్రభుత్వ పాఠశాలలకు రూ. 11వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత పదేళ్ళలో విద్య నిర

Read More

ఓరుగల్లును సందర్శించిన చైన్నై ప్రతినిధుల బృందం

కాశీబుగ్గ (కార్పొరేషన్​), వెలుగు: గ్రేటర్ వరంగల్​లో శానిటేషన్ పని తీరును చైన్నై ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది. అనంతరం బల్దియా మేయర్ గుండు సు

Read More

వరద ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలి :

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: వరద ముంపు నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే బల్దియా శానిటేషన్, ఇంజనీరింగ్ ఆఫీసర్

Read More

నులిపురుగుల నివారణకు అల్బెండజోల్​ వేయాలి : రిజ్వాన్ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: నులి పురుగుల నివారణకు అల్బెండజోల్​మాత్రలు వేయాలని, ఈ నెల 20న మొదటిదశ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరుగనున్నట్లు, ప్రాథమ

Read More

అక్రమ కట్టడాల కూల్చివేత

కూసుమంచి, వెలుగు : అసైడ్​భూమిలో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. కుసుమంచి తహసీల్దారు సురేశ్​కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. మం

Read More

ఆత్మకూర్(ఎస్ )కు బస్సు సౌకర్యం కల్పించాలి : ఎం.శ్రీజ

సూర్యాపేట, వెలుగు : ఆత్మకూర్ (ఎస్  )గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీజ అధికా

Read More

మా భూములకు పట్టాలు ఇవ్వాలి : దళిత రైతులు

హుజూర్ నగర్ , వెలుగు : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని దళిత రైతులు అధికారులను కోరారు. ఈ మేరకు మేళ్లచెరువు మండలం వేపలమాదారం గ్రామాన

Read More

ప్రభుత్వ స్కూళ్లలోనే పిల్లలను చేర్పించాలి : వీపీ గౌతమ్

ఖమ్మం, వెలుగు : --ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్ద సంఖ్యలో చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం

Read More

రోడ్లపై గొడవలకు దిగితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం : డీఎస్పీ రాజశేఖర రాజు 

మిర్యాలగూడ, వెలుగు : ఎవరైనా రోడ్లపై గొడవలకు దిగితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. మంగళవారం డీఎస్పీ ఆఫీస్ ల

Read More

మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలి : కెచ్చెల కల్పన

భద్రాచలం, వెలుగు:  భద్రాచలం డివిజన్​లోని మారుమూల గిరిజన గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు నడపాలని కోరుతూ సీపీఐ ఎంఎల్​ ప్రజాపంథా జిల్లా నాయకురాలు కెచ్చె

Read More

సింగిల్​ విండో చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం

అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన 9 మంది డైరెక్టర్లు ఓటింగ్ పై హైడ్రామా.. నెగ్గినట్టు ప్రకటించిన డీసీవో   మోత్కూరు, వెలుగు : మోత్కూరు సింగిల్ విండ

Read More

ట్రెండ్స్ బట్టల దుకాణంలో చోరీ

అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట బస్టాండ్ సెంటర్ లో ట్రెండ్స్ రిలయన్స్ బట్టల దుకాణంలో మంగళవారం చోరీ జరిగింది. స్టోర్ మేనేజర్ నాగరాజు తెలిపిన వివరాలు

Read More