తెలంగాణం

ఎన్నికల వేళ .. ఈసీకి ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్: ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మూడు పార్టీలు పోటీలు పడి ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం ఓటేసేందుకు వచ్చిన కిషన్ రెడ్డి మోద

Read More

కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ : మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  నార్కట్ పల్

Read More

ఓటు వేయడానికి ఆమెరికా నుంచి వచ్చిండు

ప్రజలు సొంతూరుకి వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం పోలింగ్ రోజును సెలవు దినంగా ప్రకటించింది. అయినప్పటికీ చాలామంది ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు.

Read More

మధ్యాహ్నం 3 గంటలకు మల్కాజిగిరిలో 37.69% పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదైనట

Read More

9వేల 900 బూత్​ ల్లో ముగిసిన పోలింగ్

సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్​ ముగిసింది. తెలంగాణలో 9, 900 కేంద్రాల్లో ఓటింగ్​ ముగిసింది. అయితే క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తు

Read More

మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలి

Read More

బీజేపీకి ఓటేయాలనందుకు దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మద్య ఘర్షణ  చోటుచేసుకుంది. బీజేపీకి ఓటు వేయాలని  చెప్పినందుకు నేతుల&zw

Read More

లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నయ్ : డీజీపీ రవిగుప్తా

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు కేసులు నమోదయ్యాయని చె

Read More

ఓటు వేస్తూ వీడియో తీసిన ఓటర్ : పోలింగ్ బూత్ లో గొడవ

లోక్ సభ ఎన్నికల్లో ఓ ఓటర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఓటు వేస్తూ వీడియో తీశాడు.  ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.  నెల్లికుదుర్ మ

Read More

ఉప్పల్లో విషాదం .. ఓటేయడానికి వచ్చి గుండెపోటుతో మృతి

ఉప్పల్లో విషాదం చోటుచేసుకుంది.  ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో  మృతి  చెందింది. భరత్ నగర్ కి చెందిన విజయలక్ష్మి అనే మహిళ లోక్

Read More

హైదరాబాద్​ లో మందకొడిగా పోలింగ్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా .. మందకొడిగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటల వరకు 9.51కా శాతం పోలింగ

Read More

అశ్వారావుపేట పోలింగ్​ బూత్​ లో విషాదం.. గుండెపోటుతో ఉద్యోగి మృతి

 లోక్ సభ ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి పోలింగ్ బూత్ లో సడెన్ గా కుప్పకూలాడు. తోటి ఉద్యోగులు, ఓటర్లు స్పందించి ఆసుపత్రికి తరలించేలోగానే తుదిశ్వ

Read More

బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

హైదరాబాద్ : హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాదవిలతపై మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ బూత్ లోకి బుర్ఖా వేసుకొని వచ్

Read More