తెలంగాణం
మొరాయిస్తున్న ఈవీఎంలు.. పడిగాపులు కాస్తున్న ఓటర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చందుర్తి మండలంలోని కట్ట లింగంపేట గ్రామంలో పోలింగ్ బూత్ 101లో ఈవీఎంలు మొరాయించాయి. రెండు గంటల నుండి ఈవీఏం
Read Moreతెలంగాణలో ఒంటిగంట వరకు 40 శాతం పోలింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా బారులు తీరారు. తెలంగాణలో ఒంటి గంట వరకు 40.38 శాతం
Read Moreజనగామలో ఉద్రిక్తత... కాంగ్రెస్ .. బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం
ఎన్నికల వేళ జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ధర్మకంచ బాలికల పాఠశాలలో (పీఎస్ నెం: 263)ని పోలింగ్ బూత్నకు యువజన కాంగ్రెస్
Read Moreపోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 17వ లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కును వ
Read Moreఇండియా కూటమి పవర్లోకి వస్తుంది.. ఎన్డీఏ పత్తా లేకుండా పోతది : సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామిన సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని తెలిపారు. బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు సి
Read Moreహైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
హైదరాబాద్ షేక్ పేట్ సక్కూభాయ్ మెమోరియల్ స్కూల్ దగ్గర ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఓటు వేయడానికి వచ్చిన 2వందల మంది ఓటర్ల పేర్లు.. లిస్ట్ లో డిలీట్ అయ్యాయి.
Read Moreజనగామలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత
జనగామ జిల్లాలోని గానుగపహాడ్ గ్రామంలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ కు ఓటేసేందుకు వచ్చిన ఓటర్లు పోలీసులు కొట్టారు. పోలీసుల త
Read Moreపెద్దపల్లి పార్లమెంట్ లో 11 గంటల్లోపు 26.33 శాతం పోలింగ్
తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు తమ ఓటు హక్కున
Read Moreతెలంగాణలో 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా బారులు తీరారు. ఉదయం 11గంటలకు 24.31 శాతం పోలింగ్ నమోదైనట్
Read Moreపలు గ్రామాల్లో నిలిచిపోయిన పోలింగ్.. ఓట్లు వేయమంటున్న గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఇచ్చోడ మండలం బావోజిపేట గ్రామంలో పోలింగ్ నిలిచిపోయింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఎన్నిక
Read Moreచింతమడకలో ఓటు వేసిన కేసీఆర్
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట జి
Read Moreబతికుండగానే చనిపోయారని హిందువుల ఓట్లు తీసేశారు: మాధావిలత
హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓల్డ్ మలక్ పేటలో బతికుండగానే చనిపోయినట్లు హిందువుల ఓట్లు తీసేశారని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధా
Read Moreకొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు
Read More












