![కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2024/05/cm-revanth-reddy-casted-his-vote-at-kodangal_VdojK0hgbQ.jpg)
తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు.