తెలంగాణం
పదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదు : వివేక వెంకట్వామి
పదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమి లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలన్నా
Read Moreవైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కొందరు నేతల యత్నించగా.. కొన
Read Moreఅధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తు
Read Moreఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై మాట తప్పమని.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మే 5వ తేదీ ఆదివారం నిర్మల్ లో కాంగ్రెస్ జనజా
Read Moreకవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
పదేళ్లలో కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్పా.. రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మె్ల్యే కడియం శ్రీహరి. కే
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
యాదాద్రి భువనగిరి జిల్లా :- ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. 2024 మే ఆదివారం రోజున స్వామి వారిని దర్శించుకోవడానిక
Read Moreపెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని
Read Moreపద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
ప్రముఖ తెలంగాణ జానపద కళాకారుడు పద్మశ్రీ కిన్నెర మొగులయ్య కు మాజీ మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ ఆపివేయడ
Read Moreమండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి
మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి. దీ
Read Moreకేసీఆర్ బీజేపీతో కుమ్మకైండు : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
కవితను జైలు నుంచి విడిపించుకోవడాని కేసీఆర్ బీజేపీతో కుమ్మకయ్యారన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రాజ్యాంగాన్ని మారుస్తానంటున్న బీజేపీకి ప్రజలు ఓట
Read Moreరాష్ట్రంలో బీజేపీకి సానుకూల పరిస్థితి ఉంది: కిషన్రెడ్డి
రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నా రాజకీయ జీవితంలో ఇంత సానుకూల వాతావరణం ఎప్పడూ చూడలేదన్నారు. బీజేపీకి
Read Moreమెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైంది ఓ కారు. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161పై ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెన
Read Moreమహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్హయాంలో విద్యాశాఖమంత్రిగా పనిచేసి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తేలేని అసమర్థుడు జగదీశ్రెడ్డి అని మాజీ మంత్రి రాంరెడ్డి దా
Read More












