తెలంగాణం
కేసీఆర్ ప్రచారంపై నిషేధం కుట్రలో భాగమే : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : మోదీ, రేవంత్ కుట్రలో భాగంగానే మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించారని మాజీ మంత్రి, సూర్యాప
Read Moreజూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఫీజు చెల్లించేందుకు ఈ నెల 16 వరకు అవకాశం మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకు మించి రాయాలంటే రూ.125 ఫీజు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్
Read Moreతెలంగాణలో మూడ్రోజులు భగభగ .. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
22 జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీలు నమోదు అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీలు పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు హైదరాబాద్,
Read Moreమెదక్లో ట్రయాంగిల్ ఫైట్.. రసవత్తరంగా పోరు
రసవత్తరంగా మారిన ‘మెతుకుసీమ’ పోరు డబుల్ హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్ ధీమా బీసీ నినాదంతో బీఆర్ఎస్కు చెక్పెడతామంటున్న కాంగ్రెస్
Read Moreఓటర్లు పెరుగుతున్నా .. ఓటింగ్ పెరగట్లే
అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల మధ్య చాలా తేడా ఓటింగ్శాతం పెంచేందుకు అధికారుల చర్యలు ఫలించేనా..? మెదక్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న
Read Moreమట్టి కుండ..సల్లగుండు..సమ్మర్ సీజన్ లో ఫుల్ గిరాకీ
సిటీలో ఎక్కువగా అమ్మకాలు గతం కంటే ఈసారి డిమాండ్ పెరిగిన కుండలు, బాటిల్స్, పాత్రల సేల్స్ మెహిదీపట్నం, వెలుగు : సిట
Read Moreరిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తలేరు : సీఎం రేవంత్
రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ, అమిత్ షా ప్లాన్ కేసీఆర్ నాపై 200 కేసులు పెట్టినా భయపడలేదు.. ఢిల్లీ సుల్తాన్లు కేసులు పెడ్తే భయపడ్తనా? 
Read Moreప్రశ్నించే గొంతుక కాబట్టే అందరూ దగ్గరుండి గెలిపించారు: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా సునితా మహేదర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గురువారం కుత్బుల్లాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ ష
Read Moreఉపాధి హామీ కూలీ రేట్లు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి జిల్లా: కమాన్ పూర్, రామగిరి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్, బైక్ ర్యాలీ నిర్వహించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.7 లక్షల క
Read Moreబీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము 11 మంది కలిసి క్రికెట్ జట్టుగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ
Read Moreహైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
హైదరాబాద్ లో బుధవారం ( మే 2) రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ( 43 డిగ్రీలు) నమోదయ్యాయి. కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి.
Read More10 ఏళ్ల పాలనలో ఎంతమందికి డబుల్ బెడ్రూంలు ఇచ్చారు : మంత్రి పొన్నం
బండి సంజయ్ పై విమర్శలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్ రూం
Read Moreహరీశ్ రావు రాసిపెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హరీశ్ రావు, కేసీఆర్ సిద్ధిపేటకు పట్టిన శని అని విమర్శించారు. సిద్దిపేటకు 45 ఏళ్ల నుంచి మామ అళ్లల్ల
Read More












