తెలంగాణం

రాహుల్ పై దాడికి కాంగ్రెస్ నేతల నిరసనలు

ఖమ్మం టౌన్, వెలుగు : అస్సాంలో ఏఐసీసీ నాయకులు రాహుల్​గాంధీ పాదయాత్రను బీజేపీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ..  కాంగ్రెస్​ నాయకులు సోమవారం స్థాని

Read More

షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..

మహబూబాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ఇల్లు దగ్ధమైంది. జనవరి 2వవ తేదీ సోమవారం రాత్రి సమయంలో  కొత్తగూడ మండలం కిష్టాపూర్ గ్రామం

Read More

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ప్రజలకు అవేర్నెస్​ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ &

Read More

ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని జడ్పీ చైర్మన్ డిమాండ్

వనపర్తి, వెలుగు: జిల్లాలో ప్లాస్టిక్  కవర్లపై నిషేధం విధించాలని జడ్పీ చైర్మన్  లోక్ నాథ్ రెడ్డి డిమాండ్  చేశారు. ఆదివారం వనపర్తి సంత సం

Read More

కర్నాటి లింగయ్య రచించిన ఆధ్యాత్మ రామాయణం గ్రంథం ఆవిష్కరణ

కొల్లాపూర్, వెలుగు: శ్రీరాముడి జీవితం, ఆయన అనుసరించిన ధర్మ మార్గం అందరికీ ఆదర్శప్రాయమని తెలుగు భారతి సంస్థ ప్రధాన కార్యదర్శి, సాహితీ వేత్త వేదార్థం మధ

Read More

డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : డబుల్  ఓట్లను తొలగించి తప్పులు లేకుండా ఓటర్​ జాబితాను రూపొందించాలని కలెక్టర్  పి ఉదయ్ కుమార్  అధికారులను ఆ

Read More

జీతాలు చెల్లించాలని వరంగల్​ బల్దియా డ్రైవర్ల ఆందోళన

వరంగల్​సిటీ, వెలుగు : పెండింగ్‌‌లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్‌‌ చేస్తూ గ్రేటర్‌  వరంగల్‌‌ ఆఫీస్‌&zw

Read More

వనపర్తి జిల్లా స్టూడెంట్లుకు కిక్ బాక్సింగ్ లో నాలుగు గోల్డ్ మెడల్స్

వనపర్తి టౌన్, వెలుగు: హైదరాబాద్  ఎల్బీ స్టేడియంలో ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించిన స్టేట్  లెవల్  ఖేలో ఇండియా కిక్  బాక్సింగ్ &nb

Read More

ఓటరు​ చైతన్య రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టర్​ క్రాంతి ఓటరు​చైతన్య రథాన్ని  ప్రారంభించారు. ఈ సందర్

Read More

దివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి

చేర్యాల, వెలుగు: మనోచేతన దివ్యాంగుల స్కూల్​అందిస్తున్న సేవలు అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి కొనియాడారు. సోమవారం మండల కేంద్రంలోని

Read More

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్ , వెలుగు: ప్రజావాణికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్​లో పెట్టొద్దని కలెక్టర్​ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

Read More

కొమురవెల్లి టూ కొండపోచమ్మ

జగదేవపూర్, వెలుగు: కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులంతా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ వద్ద వెలసిన కొండపోచమ్మ దగ్గరకు

Read More