తెలంగాణం
నా కుటుంబం కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది: గడ్డం వినోద్
తమ కుటుంబం ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిందే తప్పా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాగా అవినీతి అక్రమాలు చెయ్యడానికి కాదని గడ్డం వినోద్ అన్నారు. కేసీఆర్ సం
Read Moreఅబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల నెంబర్ వన్: బండి సంజయ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కబ్జాల కోసం ఆరాటపడుతున్నారని....తాను పేదల కోసం పోరాటం చేస్తున్నానని.. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండని బీజేపే జాతీయ ప్ర
Read Moreకేసీఆర్ పాలనలో ప్రతీ బిడ్డపై లక్ష రూపాయల అప్పు : వివేక్ వెంకటస్వామి
కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల ధనాన్ని ఖర్చు చేశారన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. ఏపీలో ఎన్నికల కోసం 500 కోట్లు, మహా
Read Moreబీజేపీ.. చెప్పింది చేస్తది..చేసేదే చెప్తది: కిషన్ రెడ్డి
అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ.. చెప్పి
Read Moreబాల్కొండలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : సునీల్కుమార్
బాల్కొండ, వెలుగు: బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఏర్గట్
Read Moreరైతులకు ఒకేసారి రూ.రెండు లక్షల రుణమాఫీ : ఏనుగు రవీందర్ రెడ్డి
కోటగిరి, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డ
Read Moreగొప్పలు చెప్పుకున్న కాళేశ్వరంపై..ఇప్పుడు నోరు విప్పరేం? : భట్టి విక్రమార్క
కేసీఆర్కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్న భట్టి ప్రచారానికి ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వలీ సంఘీభావం
Read Moreపోడు భూములకు శాశ్వత పట్టాలు ఇస్తాం: సీతక్క
కొత్తగూడ, వెలుగు : కేసీఆర్ ఇచ్చిన పోడుపట్టాలకు వారసత్వ హక్కు లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శాశ్వ
Read Moreఅభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్సే గెలవాలి : సిరికొండ మధుసూదనాచారి
మొగుళ్లపల్లి, వెలుగు : గ్రామాల్లో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి రావాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ
Read Moreమండీ రెస్టారెంట్ మూసివేత : బిర్యానీ తిని 45 మందికి అస్వస్థత
మండీ తిని పలువురు అస్వస్థతకు గురయ్యారనే ఆరోపణలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎస్ మండీ హోటల్ను మూసివేసింది. ఈ ఘటన నవంబర్ 19న హైదరాబ
Read Moreకల్లూరు కాకతీయ షుగర్ ఫ్యాక్టరీలో.. చెరుకు క్రషింగ్ ప్రారంభం
కల్లూరు, వెలుగు : కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో 2023–24 సంవత్సరం సీజన్కు సంబంధించి చెరుకు క్రషింగ్ ను ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ &nbs
Read Moreఇందిరమ్మ రాజ్య స్థాపనే లక్ష్యం : వొడితల ప్రణవ్
జమ్మికుంట, వెలుగు : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని, 30న జరగనున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఓటేసి తమను గెలిపించాలని హుజూరాబ
Read Moreకాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శిగా వాసుదేవరెడ్డి
గూడూరు, వెలుగు : కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి జిల్లా అ
Read More












