తెలంగాణం

నా కుటుంబం కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది: గడ్డం వినోద్

తమ కుటుంబం ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిందే తప్పా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాగా అవినీతి అక్రమాలు చెయ్యడానికి కాదని గడ్డం వినోద్ అన్నారు. కేసీఆర్ సం

Read More

అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల నెంబర్ వన్: బండి సంజయ్

బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కబ్జాల కోసం ఆరాటపడుతున్నారని....తాను పేదల కోసం పోరాటం చేస్తున్నానని.. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండని బీజేపే జాతీయ ప్ర

Read More

కేసీఆర్ పాలనలో ప్రతీ బిడ్డపై లక్ష రూపాయల అప్పు : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల ధనాన్ని ఖర్చు చేశారన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. ఏపీలో ఎన్నికల కోసం 500 కోట్లు, మహా

Read More

బీజేపీ.. చెప్పింది చేస్తది..చేసేదే చెప్తది: కిషన్ రెడ్డి

అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు.  బీజేపీ.. చెప్పి

Read More

బాల్కొండలో కాంగ్రెస్​ జెండా ఎగరేస్తాం : సునీల్​కుమార్​ 

బాల్కొండ, వెలుగు: బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్​ జెండా ఎగరేస్తామని  ఆ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఏర్గట్

Read More

రైతులకు ఒకేసారి రూ.రెండు లక్షల రుణమాఫీ : ఏనుగు రవీందర్ రెడ్డి

కోటగిరి, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  రైతులకు ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డ

Read More

గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరంపై..ఇప్పుడు నోరు విప్పరేం? : భట్టి విక్రమార్క

    కేసీఆర్​కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్న     భట్టి ప్రచారానికి ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వలీ సంఘీభావం

Read More

పోడు భూములకు శాశ్వత పట్టాలు ఇస్తాం: సీతక్క

కొత్తగూడ, వెలుగు : కేసీఆర్‌‌‌‌ ఇచ్చిన పోడుపట్టాలకు వారసత్వ హక్కు లేదని, కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి రాగానే శాశ్వ

Read More

అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌‌‌‌ఎస్సే గెలవాలి : సిరికొండ మధుసూదనాచారి

మొగుళ్లపల్లి, వెలుగు : గ్రామాల్లో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌‌‌‌ఎస్సే అధికారంలోకి రావాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ

Read More

మండీ రెస్టారెంట్ మూసివేత : బిర్యానీ తిని 45 మందికి అస్వస్థత

మండీ తిని పలువురు అస్వస్థతకు గురయ్యారనే ఆరోపణలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎస్ మండీ హోటల్‌ను మూసివేసింది. ఈ ఘటన నవంబర్ 19న హైదరాబ

Read More

కల్లూరు కాకతీయ షుగర్ ఫ్యాక్టరీలో.. చెరుకు క్రషింగ్ ప్రారంభం

కల్లూరు, వెలుగు :  కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో 2023–24 సంవత్సరం సీజన్​కు సంబంధించి చెరుకు క్రషింగ్ ను ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ &nbs

Read More

ఇందిరమ్మ రాజ్య స్థాపనే లక్ష్యం : వొడితల ప్రణవ్

జమ్మికుంట, వెలుగు : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని, 30న జరగనున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఓటేసి తమను గెలిపించాలని హుజూరాబ

Read More

కాంగ్రెస్‌‌‌‌ జిల్లా ప్రచార కార్యదర్శిగా వాసుదేవరెడ్డి

గూడూరు, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ పార్టీ మహబూబాబాద్‌‌‌‌ జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి జిల్లా అ

Read More