తెలంగాణం

ముగిసిన రామచంద్ర భారతి, నందకుమార్ల పోలీసుల విచారణ

హైదరాబాద్ : మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ల పోలీసుల విచారణ ముగిసింది. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. 

Read More

హిమాచల్ ప్రజలకు కాంగ్రెస్ అత్యుత్తమ పాలన అందిస్తుంది : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించ

Read More

కరీంనగర్ లో రవీందర్ సింగ్ కూతురు పెళ్లికి హాజరైన కేసీఆర్ 

కరీంనగర్ :  కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ నుంచి హెలికాప్టర్ లో కరీంనగర్ కు

Read More

రామచంద్ర భారతి, నందకుమార్‌లకు వైద్య పరీక్షలు.. పీఎస్‌కు తరలింపు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్ లకు షౌకత్ నగర్ పీహెచ్ సీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీ

Read More

సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో జిల్లా అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్

Read More

తెలంగాణలోనూ గుజరాత్ సీన్ రిపీట్ : తరుణ్ చుగ్

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్  ఢిల్లీ : గుజరాత్ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాకు నిదర్శనమని బీజేపీ తెలంగాణ రాష్ట్

Read More

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

సొంత స్థలం ఉండి..ఇళ్లు కట్టుకునే వాళ్లకు రూ.3 లక్షలు నెల రోజుల్లో ఇస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు.పెద్దవాగును కాళేశ్వరం జలాలతో నింపుతామని హామ

Read More

మోటార్లకు మీటర్లు పెడితే నేనే బాధ్యత వహిస్తా: బండి సంజయ్

మోటార్లకు మీటర్లు పెడితే తానే బాధ్యత వహిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. లేని పక్షంలో సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే

Read More

ఫాంహౌస్ కేసు: రూ.100 కోట్ల డీల్ అయితే డబ్బెక్కడ?: లాయర్ రాంచందర్ రావు

ఫామ్ హౌస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మొయినాబాద్ ఇన్స్పెక్టర్‭కు అర్హత లేదంటూ ఏసీబీ కోర్టు తీర్ప

Read More

జగిత్యాలలో అల్లిపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ఆందోళన

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించారని.. గ్రామస్తులు రోడ్డు పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. నడిరోడ్డు పై బైఠాయించి ప్ల

Read More

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం పక్కా : బండి సంజయ్

తెలంగాణలో కూడా గుజరాత్ ఫలితమే పునరావృతమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వం ఓడిపోక తప్పదని చెప్పార

Read More

వంశీరామ్ బిల్డర్స్ పై మూడో రోజు ఐటీ సోదాలు

వంశీరామ్ బిల్డర్స్ పై వరుసగా మూడో రోజు ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. వంశారామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంలో డిజిటల్ లాకర్లను అధికారులు తెరిచార

Read More

జగిత్యాలలో చిరుతపులి కలకలం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వస్తాపూర్‭లో చిరుత పులి కలకలం రేపింది. వస్తాపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. చిరుత స

Read More