తెలంగాణం

రామచంద్ర భారతికి బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల నగదు చొప్పున రెండు పూచీకత

Read More

సిట్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు 

హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సిట్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ సాగింది. A4 బీఎల్ సంతోష్, A5 తుషార్, A6 జగ్గుస్వామి, A7

Read More

సివిల్ సప్లైస్ కార్పొరేష‌న్ చైర్మన్ గా స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్

రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ గా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలు పదవిలో ఉండనున్నారు. ఈ మ

Read More

రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోంది: తమ్మినేని వీరభద్రం

ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేసులు నిరూపణ కాకముందే సీఎం కేసీఆర్ కుటుంబాన

Read More

అందుకే.. కేసీఆర్ ఫాం హౌస్ ను వదిలి జిల్లాల్లో పర్యటిస్తున్నడు: కిషన్ రెడ్డి 

నాడు రక్తం ఏరులై పారినా మెట్రో నిర్మాణం వద్దన్న వ్యక్తికి.. నేడు ఎయిర్ పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత ఉందా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ

Read More

వడ్ల కొనుగోలుపై కేంద్రం అవహేళన మాటలు: హరీష్​ రావు

సిద్దిపేట జిల్లా: వడ్లు కొనమంటే నూకలు తినాలని తెలంగాణ ప్రజల్ని కేంద్రం అవహేళన చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతు బంధు ఆపొద

Read More

తెలంగాణపై కుట్రలు చేస్తే ఇక్కడే పాతరేస్తం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణలో మళ్ళీ ఆంధ్రానాయకులు విబేధాలు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 60 ఏళ్ళు తెలంగాణను దోచుకున్నారు

Read More

టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. పేరు మార్పునకు ఎన్నికల సంఘం ఆమోదం

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును " భారత్ రాష్ట్ర సమితి " (బీఆర్ఎస్ ) గా సవరించి, ఆమోదిస్తున్నట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ) ప

Read More

మెట్రోట్రైన్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎంపీ 

రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో మెట్రో ట్రైన్ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా ఏర్పాట్లను టీఆర్ఎస్ నాయకులు పరిశీలించా

Read More

గుజరాత్లో బీజేపీది గెలుపు కాదు : భట్టి

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ గెలిచేందుకు కృషి

Read More

రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా లు : చాడ వెంకట్ రెడ్డి

కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం సమగ్ర సర్వే చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జి

Read More

ఐఏఎస్, ఐపీఎస్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు : మాజీ IAS చంద్రవదన్

హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్లకు రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని, వారు నిరంతరం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత చంద

Read More

రూ. 5లక్షల కోట్లు అప్పు చేసినా జీతాలిచ్చే పరిస్థితి లేదు : బండి సంజయ్

పేదోళ్ల బలి దానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోడు రాజ్యమేలుతుండు జగిత్యాల జిల్లా : పేదోళ్ల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోడు రాజ్యమే

Read More