తెలంగాణం
‘లండన్ లో మీ అబ్బాయికి యాక్సిడెంట్’ అంటూ.. 35 లక్షలు టోకరా .. హైదరాబాద్ లో వృద్దురాలికి కేటుగాళ్లు ఫోన్
హైదరాబాద్ వృద్ధురాలికి కాల్ చేసి ముంచిన సైబర్ నేరగాళ్లు డబ్బులు పంపాక, కొడుకుకు ఫోన్ చేసిన తల్లి మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్
Read Moreడీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ !..కామారెడ్డిలో అప్లికేషన్లు ఇచ్చిన 20 మంది
ఎల్లారెడ్డి నుంచి ఎక్కువ మంది ఆశావహులు కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్కు తీవ్ర పోటీ నెలకొంది.
Read Moreఆదివాసీల దండారీ సంబురం
ఆదివాసీలది ప్రకృతితో మమేకమైన జీవితం నేరడిగొండ/ వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్/ ఇంద్రవెల్లి/గుడిహత్నూర్, వెలుగు : ఆదివాసీలది ప్రకృతితో మమేకమైన జ
Read Moreహ్యామ్ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
రూ.10,547 కోట్లతో చేపట్టబోయే పనులకు ఆమోదం 32 ప్యాకేజీలుగా పనులు, వారం రోజుల్లో టెండర్లు పిలవనున్న ఆర్అండ్&zwn
Read Moreఏం సాధించారని విజయోత్సవాలు?... అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది
మంత్రుల మధ్య పంచాదుల కోసమే కేబినెట్ భేటీలు ఒకరంటే ఒకరికి పడ్తలేదు: హరీశ్ రావు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్
Read Moreవాళ్లేమైనా దేవగురువులా?..ఇన్ఫోసిస్ మూర్తి దంపతులపై కర్నాటక సీఎం ఫైర్
క్యాస్ట్ సర్వేలో పాల్గొనబోమన్న కామెంట్లపై విమర్శలు బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన క్యాస్ట్ సర్వేలో పాల్గొనకపోవడంపై ఇన్ఫోసిస్ ఫౌండర
Read Moreజూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం: ట్రిపుల్ ఆర్ బాధితులు
యాదాద్రి, వెలుగు : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని, 100కు పైగా నామినేషన్లు వేస్తామని ట్రిపుల్&zwnj
Read Moreడిజిటల్ అరెస్ట్లపై కఠిన చర్యలు తీసుకోండి ..కేంద్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
సీజేఐ బీఆర్ గవాయ్కి హర్యానా వృద్ధ దంపతులు రాసిన లేఖపై సుమోటోగా కేసు న్యాయమూర్తుల నకిలీ సంతకాలతో అమాయకులను దోచేస్
Read Moreసింగరేణి కార్మికుల ఖాతాల్లోకి ..అక్టోబర్ 18న దీపావళి బోనస్
రూ.1.03 లక్షలు చెల్లిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్ల దీపావళి బోన
Read Moreదీపావళి తెల్లారి నుంచి పత్తి కొనుగోళ్లు...దళారులకు అమ్ముకొని మోసపోవద్దని రైతులకు సూచన
పత్తి రైతుల కోసం ప్రత్యేకంగా ‘కపాస్ కిసాన్ యాప్’: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో 122 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం
Read Moreచేప పిల్లల పంపిణీ షురూ.. 26 వేల చెరువుల్లో 88 కోట్ల చేప పిల్లలు
మక్తల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీతో అందజేస్తున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. నారాయణపేట జిల్లా మక్తల్&z
Read Moreపార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు: మంత్రి వివేక్ వెంకటస్వామి
పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు జిల్లా కమిటీలతో కాంగ్రెస్కు మరింత బలం జూబ్లీహిల్స్లో&nb
Read Moreఉద్యోగుల లెక్కలు ఇస్తలే ..ఇప్పటికీ పూర్తి వివరాలు అప్డేట్ చేయని ఆయా డిపార్ట్మెంట్లు
అవుట్ సోర్సింగ్లో 20 వేల మంది దాకా బోగస్ ఉద్యోగులు ఉంటారని అంచనా తాత్కాలిక ఉద్యోగుల లెక్కపై లేని స్పష్టత అన్ని శాఖల్లో రెగ్యులర్, టెంపరరీ ఎం
Read More












