తెలంగాణం
వరి పండించే జిల్లాల్లో నల్గొండది సెకండ్ ప్లేస్:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వడ్లు అమ్మిన 72 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తాం &nbs
Read Moreస్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తరు?..రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం చర్చించి చెప్పాలి: హైకోర్టు
ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై రిట్ పిటిషన్ విచారణ నవంబర్ 3కు వాయిదా హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏం
Read Moreనర్సరీ నుంచి నాలుగో తరగతి దాకా కొత్త స్కూళ్లు...స్టూడెంట్లకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఇచ్చేలా ప్రణాళికలు
వచ్చేఏడాది నుంచి మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం ప్రతి స్కూల్ న
Read Moreబీసీ కోటా కోసం అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ ..అన్ని పార్టీలు, సంఘాల మద్దతు
శాంతియుతంగా బంద్ నిర్వహిస్తామన్న ఆర్.కృష్ణయ్య ముసారంబాగ్ లో స్టూడెంట్లతో కలిసి పాదయాత్ర బీసీ బిల్లులు ఆమోదించాలంటూ రాజభవన్ ముందు సీపీఎం
Read Moreజూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవాలి..నామినేషన్ వేసిన నవీన్ యాదవ్ ..హాజరైన మంత్రులు వివేక్, పొన్నం, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
యూసఫ్గూడ నుంచి భారీ ర్యాలీ.. తరలి వచ్చిన కార్యకర్తలు గత పదేండ్లలో రాష్ట్రం ఆగమైంది: అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు
Read Moreనిజామాబాద్ లో దారుణం.. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన బైక్ దొంగ..
నిజామాబాద్ లో దారుణం జరిగింది. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపాడు బైక్ దొంగ. శుక్రవారం ( అక్టోబర్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
Read Moreవైన్స్ షాపు టెండర్లకు ఒక్కరోజే 25 వేల దరఖాస్తులు
తెలంగాణలో వైన్స్ షాపులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 2620 మద్యం షాపులకు అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. అ
Read Moreపీఎం జన్మన్లో తెలంగాణకు మూడో ర్యాంకు
ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్లో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచింది. జాతీయ ర్యాంకింగ్లో 3వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా గిర
Read Moreసింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..అక్టోబర్ 18న ఒక్కొక్కరి ఖాతాలో లక్షా 3 వేలు
దీపావళికి ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక తీపి కబురు తెలిపింది. దీపావళి బోనస్ గా పిలుచుకునే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (ప
Read Moreగవర్నమెంట్ స్కూల్లో జాబ్ పేరుతో లక్షలు వసూలు.. ప్రిన్సిపాల్ అరెస్ట్..
ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో మోసం వెలుగులోకి వచ్చింది. వంద మంది ఉద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు మధుకిరణ్. ఈ ఘటనకు
Read Moreహరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి సీతక్క
మాజీ మంత్రి హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా గురువారం ( అక్టోబర్ 16 ) జరిగిన క్యాబిన
Read Moreలక్ష మంది బోగస్ ఉద్యోగులు.. పదేండ్లలో రూ. 15వేల కోట్ల స్కాం.!
పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అవినీతి అక్రమాలు రోజుకోటి బయటపడుతున్నాయి. ప్రభుత్వంలోని పలు శాఖల్లో భారీగా బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు విచారణల
Read Moreశంషాబాద్ హోటల్ లో టిఫిన్ తింటూ చనిపోయిన వ్యక్తి
హైదరాబాద్ సిటీ శివార్లలోని శంషాబాద్ లో ఊహించని ఘటన. అన్నమయ్య అనే హోటల్ ఉంది. అక్కడికి టిఫిన్ తినటానికి ఓ కస్టమర్ వచ్చాడు. టిఫిన్ ఆర్డర్ చేశాడు.. టిఫిన
Read More












