తెలంగాణం

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది : ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్ 

మహబూబాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్​ఎమ్మెల్యే జాటోత్​ రామచంద్రునాయక్​అన్నారు.

Read More

లేబర్కోడ్లతో కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం : వాసిరెడ్డి సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్​లను ప్రవేశపెట్టడం వల్ల కార్మిక సంఘాల ఉనికి లేకుండా పోతోందని సి

Read More

ప్రమాదం అంచున ప్రయాణం !

కామారెడ్డి, వెలుగు : రాజంపేట మండలంలోని కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లిల మధ్య  ఆర్అండ్​బీ రోడ్డుపై వాగులకు అడ్డంగా 2 చోట్ల బ్రిడ్జిలు నిర్మించారు. బీట

Read More

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి : కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: గురుకుల హాస్టల్ లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట

Read More

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు

కామారెడ్డి​, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 20  ఏండ్ల జైలు శిక్ష, రూ. 60వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా జడ్జి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద

Read More

మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత లేదు : జిల్లా వ్యవసాయాధికారి కల్పన

బెల్లంపల్లి రూరల్​, వెలుగు: జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచిర్యాల జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. బుధవారం నె

Read More

ఖమ్మం చిన్నపాటి వర్షానికే మున్నేరు తిప్పలు షురూ

ఖమ్మం సిటీలోని మున్నేరు తీగల వంతెన వర్క్స్ కొనసాగుతుండటంతో, ఆర్ అండ్ బీ అధికారులు పాతకాలం బ్రిడ్జిని మూసివేశారు. వాహనదారులకు ఇబ్బంది కలగొద్దని వంతెన క

Read More

పచ్చిరొట్ట వాడకంతో పంటలకు మేలు : డి.పుల్లయ్య

జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య  మధిర, వెలుగు : పచ్చిరొట్ట ఎరువులు వాడకంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి  

Read More

హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాన్ని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కలపాలి : ఖమ్మం వెంకటేశం

కోహెడ, వెలుగు:  కోహెడ, హుస్నాబాద్​, అక్కన్నపేట మండలాలను తిరిగి కరీంనగర్​ జిల్లాలో కలపాలని బీజేపీ జిల్లా కౌన్సిల్​ మెంబర్ ​ఖమ్మం వెంకటేశం కోరారు.

Read More

గజ్వేల్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2938 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు : తూంకుంట నర్సారెడ్డి

గజ్వేల్, వెలుగు: పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట న

Read More

మహిళల ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలి : సీపీ సునీల్ దత్

ఖమ్మం సీపీ సునీల్​ దత్​  ఖమ్మం టౌన్, వెలుగు :  పోలీసు స్టేషన్ ను ఆశ్రయించే మహిళల ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలని ఖమ్మం సీపీ సున

Read More

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాథపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం  ఖమ్మం టౌన్, వెలుగు :  ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న

Read More

కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం పనిచేస్తుంది : బి.విజయసారథి

మహబూబాబాద్, వెలుగు: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పోరేట్​శక్తులకు దోచి పెడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. బు

Read More