తెలంగాణం
కేటీఆర్, ఆయన బంట్రోతు..అమెరికా పారిపోతరు: రేవంత్రెడ్డి
బీఆర్ఎస్ ఓడిపోతే జరిగేది అదే బీఆర్ఎస్ దగ్గర నోట్లుంటే.. మా దగ్గర ఓట్లున్నయ్ ధరణి కన్నా మంచి పోర్టల్ తెస్తం.. భూముల మీద హక్కులిస్తం ఆదివాసీలు,
Read Moreకాంగ్రెస్ వస్తే ఆగమైతం.. ఆలోచించి ఓటు వేయాలి
కాంగ్రెస్ పార్టీ వల్లే మనం ఎంతో అన్యాయానికి గురయ్యామని మరోసారి సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పారు.
Read Moreకుందారంలో బాల్క సుమన్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు అయినా ఇచ్చారా : వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా కుందారంలో బాల్క సుమన్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లయినా ఇచ్చారా అని ప్రశ్నించారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. తాను
Read Moreనామినేషన్లకు మరికొన్ని గంటలే : ఇంకా అభ్యర్థులను తేల్చని పార్టీలు
= 11 సీట్లలో అభ్యర్థులను తేల్చని బీజేపీ = 4 సీట్లు పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్ = కాంగ్రెస్ తో సీపీఎం కలిసొస్తుందా? = చివరి ప్రయత్నాల్లో హస్తం పార
Read Moreమోడీ కాళేశ్వరంపై ఎందుకు మాట్లాడలే.. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే : రేవంత్
సీఎం కేసీఆర్ లక్షకోట్లు దోచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్లే కేసీఆర్, కేటీఆర్ పదవులు అనుభవిస్తున్న
Read Moreమరోసారి కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం..
సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్.. ప్రత్యేక హెలికాప్టర్ లో తెలంగాణలోని పలు జిల్లాల
Read Moreప్రజలకు సేవ చేయడానికి వచ్చా.. దోచుకోవడానికి కాదు: మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తనకే ఎక్కువ మెజారిటీ రావచ్చని మంత్రి మల్లారెడ్డి జోష్యం చెప్పారు. బుధవారం(నవంబర్ 8) మేడ్చల్ జిల్లాలోని
Read Moreప్రజల దగ్గర ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు : కేసీఆర్
ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలన్నారు సీఎం కేసీఆర్. సిర్పూర్లో జరిగిన జా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఎన్నికల
Read Moreఅధికారంలో రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం : రేవంత్ రెడ్డి
దళిత, గిరిజనులకు కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పార్టీకి ఉండదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ కంటే ముందు దళితులు, ఆదివాసీలకు ఎవరైనా భూముల
Read Moreతప్పుడు కేసులు పెట్టిస్తున్న బాల్క సుమన్ను చిత్తుగా ఓడించాలె : జీ. వివేక్
చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పని చేయాలని బాల్క సుమన్ ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే .. ఆయన మాత్రం ప్రగతి భవన్ లో పని చేస్తున్నారని ఆరోపించారు
Read Moreతెలంగాణ ఎన్నికల బందోబస్తుకు 5వేల మంది తమిళ పోలీసులు
తెలంగాణ ఎన్నికలకు తమిళ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లేఖ రాశారు
Read Moreఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్పై జస్టిస్&
Read MoreGood Health : చలికాలంలో బెల్లం కచ్చితంగా ఎందుకు తినాలి..!
చలికాలం వస్తూ వస్తూ చలిని తెచ్చినట్టే.. తినాల్సిన పుడ్ లిస్ట్ ను కూడా తెస్తుంది. వాటిల్లో బెల్లం కచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఏడాది పొడవునా బెల్లం మీద
Read More












