తెలంగాణం
ఇవాళ ( సెప్టెంబర్15న) 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ శుక్రవారం
Read Moreడిసెంబర్లోనా? పార్లమెంట్తోనా?.. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడు?
జమిలి ప్రచారం నేపథ్యంలో అనుమానాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తర్వాత క్లారిటీ? రాష్ట్రంలో
Read Moreగిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత
తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఈ మధ్య కాలంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికమయ్యాయి. ఇటీవల నిజామాబాద్ భీంగల్ కస్తూర్భా గాంధీ స్కూల్లో విద్యార్థులకు ఫుడ్
Read Moreకరీంనగర్లోనే ఉంటా...నా దమ్ము చూపిస్తా
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో తన ఫోకస్ మొత్తం కరీంనగర్ పార్లమ
Read Moreతెలంగాణలో ఉద్యోగ, ఆరోగ్య భద్రత లేదు.. లిక్కర్ దందా సొమ్ము ఏం చేస్తున్నవ్
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగులకు కనీస వేతనాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సమగ్ర శిక్షా ఉద్యోగులను ఎందుకు రెగ
Read Moreమహా శక్తిని ఇచ్చే ఐదు వినాయకుడి అవతారాలు
హిందువుల ఆరాధ్య దైవం గణపతి. దేవతలందరికి అధిపతి గణపతి అని చెబుతుంటారు. శివపార్వతుల పెద్ద కొడుకు గణపతి. ఈ స్వామిని వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏక
Read Moreబీఆర్ఎస్కు షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లాలో కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీఆర్ఎస్ కు రాజీనామ
Read Moreహైదరాబాద్ లో అందరూ చూడాల్సిన 7 గణేష్ మండపాలు ఇవే.
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఉత్సవాలకు, పర్వదినాలకు కొదవ లేదు. భాగ్యనగరంలో బోనాల సందడి పూర్తయిన వెంటనే వినాయకచవితి ఉత్సవాలు ఊపందుకున్నాయి. మరికొద్ద
Read Moreకొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..
మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నారు. డాక్టర్ మురళీ నాయక్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మాధవ రెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగారు. మ
Read Moreమందు దొంగలు : వరసగా వైన్ షాపులను టార్గెట్ చేసిన దొంగలు
చడ్డీ గ్యాంగ్స్ చూశాం.. చైన్ స్నాచర్స్ అని విన్నాం.. అంతర్ రాష్ట్ర ముఠా అని చెప్పుకున్నాం.. ఇళ్లల్లో దొంగతనాలు విన్నాం.. చూస్తున్నాం.. తెలంగాణలో ఇప్పు
Read Moreరైతులకు నష్ట పరిహారం ఇవ్వండి.. అప్పుడే ప్రాజెక్టు పనులు ప్రారంభించండి: డీకే అరుణ
నాగర్ కర్నూల్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభించే ముందు భూమిని కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ
Read Moreఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. 2023 సెప్టెంబర్ 15న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది.
Read Moreలోన్ యాప్ వేధింపులకు సింగరేణి కార్మికుడు బలి
లోన్ యాప్ ఆ పేరు వింటేనే జనాల గుండెల్లో వణుకు పుడుతుంది. తీసుకున్న అప్పు ఎప్పుడు చెల్లిస్తారంటూ.. పీకల మీద కత్తి పెట్టినట్లు వేధిస్తుంటారు లోన్ నిర్వహ
Read More












