తెలంగాణం
ఎమ్మెల్యే టికెట్ అప్లికేషన్ల ఫీజు ఖరారు చేసిన కాంగ్రెస్
ఓసీలతో పాటు .. బీసీలకూ 50 వేలు ఎమ్మెల్యే టికెట్ అప్లికేషన్ల ఫీజు ఖరారు చేసిన కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీలకు రూ.25 వేలు మొదలైన దరఖాస్తులు
Read Moreమామ టికెట్ కోసం .. రంగంలోకి అల్లు అర్జున్
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్రెడ్డి ఇందుకోసం తన
Read Moreపర్మినెంట్ చేసే దాకా.. సమ్మె ఆగదు
హైదరాబాద్/ఎల్ బీ నగర్, వెలుగు: తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్ర
Read Moreఇయ్యాల భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్,
Read Moreక్రాప్ లోన్లు కట్టినోళ్లకు.. రుణమాఫీ పైసలు పడ్తలేవ్
క్రాప్ లోన్లు కట్టినోళ్లకు.. రుణమాఫీ పైసలు పడ్తలేవ్ 2018 నాటి లోన్ అకౌంట్లు క్లోజ్ కావడంతో సమస్య రైతుల ఫోన్లకేమో రుణమాఫీ అయిందని మ
Read Moreవైన్స్కు అప్లికేషన్ల కిక్కు.. సర్కారుకు ఆదాయం 2 వేల 140 కోట్లు
పోటీపడ్డ ఎమ్మెల్యేల బంధువులు, లీడర్లు, రియల్టర్లు, వ్యాపారులు, మహిళలు శుక్రవారం ఒక్కరోజే 45 వేలకు పైగా దరఖాస్తులు రాత్రి దాకా క్యూకట్టి అప్లికే
Read Moreకుత్బుల్లాపూర్లో కార్డెన్ సెర్చ్..రౌడీషీటర్ల ఇండ్లల్లో తనిఖీలు
కుత్బుల్లాపూర్ లోని సురారం కాలనీ, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మేడ్చల్ జోన్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్ధికి ఆధ్వర
Read Moreతెలుగు రాష్ట్రాల్లోని 18మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.9వేల కోట్లకు పైగానే..
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల్లో కొంతమంది ఆస్తుల విషయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుల్లో కొ
Read Moreభూముల అమ్మకంతో సర్కార్ కు మరో రూ.120 కోట్ల ఆదాయం
భూముల అమ్మకం ద్వారా కేసీఆర్ సర్కార్ కు మరో రూ.120 కోట్ల ఆదాయం వచ్చింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో 8 ప్లాట్స్ లో 4 ప్లాట్స్, మేడ్చల్ మల్కాజ్ గిరి లో 8
Read Moreశ్రావణ మాసంలో శనివారం ప్రత్యేకత ఏంటి... ఏ పూజ చేస్తే మంచిది
జ్యోతిష్యాన్ని నమ్మేప్రతిఒక్కరూ శ్రావణమాసం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు. శ్రావణమాసం శనివారానికి (ఆగస్టు 19) మరింత ప్రాధాన్యత సంతరించుకుంది
Read Moreహరితా ప్లాజానా.. మరాఠా ప్లాజానా.. ఎప్పుడు చూసినా వాళ్లే ఉంటున్నారంట..!
ప్రగతి భవన్ కు కూతవేటు దూరంలోనే ఉండే హరిత ప్లాజాలో ఇప్పుడు మరాఠీలే ఎక్కువగా కనిపిస్తున్నారట. ఏ టైమ్ లో చూసినా వాళ్లే దర్శనమిస్తున్నారట. ఎవరైనా రూమ్స్
Read Moreఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డా ప్రగతిభవనే.. టిఫిన్ నుంచి డిన్నర్ వరకు అక్కడే మకాం
కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు జనాల్లో కంటే ప్రగతిభవన్ లోనే ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నారట. రోజూ ప్రగతిభవన్ కు రావటం.. సాయత్రం వరకు అక్కడే ఉండటం
Read Moreమానేరు డ్యాంలో బోటు నడిపిన మంత్రి కేటీఆర్.. ఫోటోలు వైరల్
నిత్యం సభలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ కాసేపు సరదాగా గడిపారు. స్వయంగా బోటు నడుపుతూ అందరిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. దీనికి సంబంధ
Read More












