తెలంగాణం
ప్రజల మేలు కోసమే రెవెన్యూ ప్రక్షాళన: నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: రెవెన్యూ శాఖలోని లోపాలను సవరించి, ఉద్యోగుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. గు
Read Moreసాయిబాబా, సీతారామచంద్ర స్వామి ఆలయాల్లో దొంగతనం
మంగపేట, వెలుగు : మండలంలోని కమలాపురం సాయిబాబా, సీతారామచంద్ర స్వామి ఆలయాల్లో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. అర్చకులు, ఆలయ కమిటి
Read Moreకొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి హుండీ ఆదాయం రూ.90 లక్షలు
కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ.90,21,539 వచ్చింది. గురువారం ఈవో బాలాజీ ఆధ్
Read Moreరైల్వే బుకింగ్ కౌంటర్ లో రూ.34 లక్షలు మాయం
బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లోని టికెట్ బుకింగ్ కౌంటర్ నుంచి రూ.34 లక్షల నగదు మాయం అయ్యాయి. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చ
Read Moreరైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : సుదర్శన్ రెడ్డి
మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి సిరికొండ, వెలుగు : రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆరోపి
Read Moreగజ్వేల్ కాంగ్రెస్లో గ్రూపుల లొల్లి
గజ్వేల్, వెలుగు: గజ్వేల్కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో సంస్థాగత మార్పులు, అభ్యర్థుల ఎంపిక తదితర విషయాల గురించి చర్చించేందు
Read Moreపెండింగ్ కేసులు పరిష్కరించాలి : ఎన్.శ్వేత
సిద్దిపేట రూరల్, వెలుగు : టెక్నాలజీని ఉపయోగించి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సీపీ ఎన్. శ్వేత అధికారులకు సూచించారు. ప్రతినెలా 20 లోపు కేసుల ఇ
Read Moreకల్తీ పాలతో ఏకంగా పాల కేంద్రమే నడుపుతున్నాడు
మనదేశంలో కల్తీ చేసే ఆహారపదార్థాల్లో మొదటి ప్లేస్లో ఉండేది పాలు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలు టెస్ట్ చేస్తే అందులో నీళ్లు,
Read Moreమాస్టర్ ప్లాన్ లో అవకతవకలు: మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ , వెలుగు: నిర్మల్ మున్సిపాలిటీలో రూపొందించిన కొత్త మాస్టర్ ప్లాన్ లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Read Moreటమాట ధర ఢమాల్..రైతు బజార్లో రూ.50
టమాటా.. టమాటా.. నిన్నటి వరకు అందరి నోళ్లల్లో నానింది.. నోట్లోకి మాత్రం వెళ్లలేకపోయింది. కిలో 300 రూపాయల వరకు ధర పలికి.. కొందరిని కోటీశ్వరులను చేస్తే..
Read Moreకామారెడ్డి జిల్లాలో మెడికల్కాలేజీ పనులు కంప్లీట్కాలే
త్వరలోనే సీట్ల కేటాయింపు పూర్తి వచ్చే నెలలోనే ప్రారంభం కానున్న క్లాసులు ఇంకా ఎక్కడికక్కడే ఉన్న పనులు ఉన్నతాధికారులు చొరవ చూపితేనే పనులు పూర్త
Read Moreబురదపాలైన జానపద కళా సంపద.. నీటమునిగిన ఓరుగల్లు జానపద విజ్ఞాన పీఠం
భుజాల్లోతు నీటిలో అరుదైన వస్తువులు పూర్తిస్థాయి మ్యూజియం ఏర్పాటులో సర్కారు అశ్రద్ధ కండ్ల ముందే కనుమరుగవుతున్న ఎన్కటి వస్తుసామగ్రి
Read Moreయాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి గంట సమయం
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి (Lakshmi Narasimha swamy) ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారు జామునుంచే భక్తులు భక్
Read More












