తెలంగాణం
నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్.. బీజేపీ, బీజేవైఎం లీడర్ల ధర్నా
నెట్వర్క్, వెలుగు: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశాడని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం నేతలు
Read Moreతొలి ఓటరు ఊరు.. అభివృద్ధిలో ఆఖరు
సమస్యలకు నిలయంగా ‘మాలిని’ గ్రామం మిషన్ భగీరథ నీళ్లు రాక చేదబావే దిక్కు రవాణా సౌలత్ లేదు.. ఆర్టీసీ బస్సు ఎరుగరు ప్రభుత్వ దవాఖానక
Read Moreఆర్డీ డబ్బులు చెల్లించడంలేదంటూ బాధితుల ధర్నా
కాగజ్ నగర్: పోస్టల్ అర్డీ పాలసీ డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామనికి చెందిన వృద్ధులు, మహిళలు శుక్రవారం
Read Moreసర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు
ఎన్నికల ముందు రాష్ట్ర సర్కారు ప్రకటిస్తున్న వివిధ స్కీంలకు అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సొంత
Read Moreఇండ్ల స్థలాల పంపిణీలో రచ్చ
వంగూరు, వెలుగు: మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇండ్ల స్థలాల కేటాయింపు కోసం శుక్రవారం సర్పంచ్ కాయితీ భారతమ్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభ రసాభసా
Read Moreఅక్రమంగా తరలిస్తున్న దేశీదారు పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ పట్టణానికి అక్రమంగా తరలిస్తున్న దేశీదారును పోలీసులు పట్టుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ స
Read Moreమిర్చి డబ్బులు ఎవరు ఇస్తారు?.. 18 లక్షలతో నేపాల్ ముఠా పరార్
గద్వాల, వెలుగు: మిర్చి అమ్మిన డబ్బులు చేతికి అందక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులోని రైతుమిత్ర కోల్డ్ స్టోరే
Read Moreఅప్పుల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్ సర్కార్ పై మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూములను వ
Read Moreకాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో వీళ్లకు చాన్స్
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్పార్టీ టికెట్ల కసరత్తును మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా లిస్టు రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. స
Read Moreఅంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కట్టేదెప్పుడు?
వివాదాస్పద స్థలాన్ని ఎంపిక చేసిన అధికారులు కోర్టు స్టేతో ఆగిన పనులు సెంటర్ లేక ఇబ్బంది పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు
Read Moreనకిలీ ఫిజియోథెరపిస్టులు.. బీపీటీ చదవకుండానే క్లినిక్ల ఏర్పాటు
నాలుగున్నరేండ్ల బీపీటీ చదవకుండానే క్లినిక్ల ఏర్పాటు సర్టిఫికెట్, డిప్లొమా, డిస్టెన్స్కోర్సులతో మరికొందరు ఆయుష్, ఆయుర్వేద,
Read Moreవిజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు.. వేలల్లో కండ్లకలక బాధితులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 86 డెంగీ కేసులు నమోదు వేలల్లో కండ్లకలక బాధితులు కానరాని దోమల మందు స్ప్రే, ఫాగింగ్ అవగాహన కార్యక్రమాలూ అంతంత మాత్రమే
Read Moreపేర్లు మార్చి పేదల భూములు .. పట్టా చేసుకున్నడు
మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ఓ బీఆర్ఎస్ లీడర్ నిర్వాకం తహసీల్దార్ ఆఫీసు ముట్టడించినా నో రెస్పాన్స్ న్యాయం చేయకపోతే చావే దిక్కంట
Read More












