తెలంగాణం
విడాకులు ఇస్తలేదని .. సుపారి ఇచ్చి భార్యను చంపించిండు
మంచిర్యాల హత్య కేసులో వెలుగుచూస్తున్న నిజాలు మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం &n
Read Moreతెలంగాణ రాష్ట్రంలో 817 చెరువులు దెబ్బతిన్నయ్
రూ.250 కోట్లు నష్టం.. త్వరలో రిపేర్లు చేస్తం రాష్ట్ర ఈఎన్సీ(ఓఅండ్ఎం) ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేందర్రావు కూసుమంచి, వెలుగు: ఇటీవల క
Read Moreడ్రంకెన్ డ్రైవ్లో .. ఇద్దరికి జైలుశిక్ష
భిక్కనూరు,వెలుగు: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలుశిక్ష విధించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.ఆయన తెలిపిన ప్రకారం గురు
Read Moreకరీంనగర్ గృహలక్ష్మికి .. 26,834 దరఖాస్తులు
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్లో జిల్లాలో 26,834 గృహలక్ష్మి దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఈనెల 20లోపు కులధృవీకరణ, స్వంతస్థలం, ఆధార్, రేషన్ కార్డు, ఓటర్
Read Moreనిజాం కాలేజ్ లో చదువుకున్నందుకు గర్వంగా ఉంది: కేటీఆర్
నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. నిజాం కాలేజ్ లో 1993- 96 వరకు చదువుకున్నానని.. కాలేజీకి మంచి పేరుందున్నారు. &nb
Read Moreసైకిళ్ల పంపిణీకి అడ్డు చెప్పిన టీచర్లు.. ఉపాధ్యాయులతో పేరెంట్స్ వాగ్వాదం
నర్వ, వెలుగు: మండలంలోని పాతర్చేడ్ గ్రామంలో శుక్రవారం మక్తల్ బీఆర్ఎస్ నేత వీజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి
Read Moreవెహికిల్స్ కండీషన్ లో ఉంచుకోవాలి: ఎస్పీ రక్షిత కే మూర్తి
వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలోని పోలీస్ వాహనాలను కండీషన్ లో ఉంచుకోవాలని ఎస్పీ రక్షిత కే మూర్తి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోల
Read Moreసెప్టెంబరులో కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాలు.. చరిత్ర, చారిత్రక ఘట్టాలు..
కోఠి మహిళలా కళాశాల..మహిళా సాధికారతలో మరో మైలురాయిని అందుకోనుంది. సెప్టెంబరులో కోటి మహిళా కళాశాల వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని శతాబ్ధి ఉత్సవాలను జరుపు
Read Moreరూ.కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన: గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో రూ.కోటితో చ
Read Moreగ్రామస్తుల దాడిలో పోలీస్ జీపు ధ్వంసం
లింగంపేట, వెలుగు: పోడు పట్టాల కోసం ఫారెస్ట్లో చెట్లు నరికిన గ్రామస్తుల దాడిలో పోలీస్ జీపు ధ్వంసమైనట్లు కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ
Read Moreబంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : వచ్చే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు
నిన్నటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు పడ
Read Moreవ్యాధుల పట్ల అలర్ట్గా ఉండాలి: చందూనాయక్
కౌడిపల్లి, వెలుగు : వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ డీఎంహెచ్వో చందూనాయక్ సూచించారు. మ
Read Moreకాంగ్రెస్ది స్కామ్ల ప్రభుత్వం : గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ది స్కామ్ ల ప్రభుత్వమని, బీఆర్ఎస్ ది స్కీమ్ ల ప్రభుత్వమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో, మీ సేవ ఆఫీస
Read More












