తెలంగాణం
వైన్ షాపుల టెండర్లకు 15 రోజుల గడువు..కానీ గృహలక్ష్మీ గడువు మాత్రం మూడు రోజులే
వైన్స్ షాపు టెండర్లకు 15 రోజుల గడువు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం...గృహలక్ష్మీ పథకం అప్లికేషన్లకు మాత్రం మూడు రోజులే గడువు ఎందుకు ఇచ్చారని మాజీ ఎంపీ
Read Moreధరణి పోర్టల్ రద్దుకు పోరాడండి : గ్రామీణ యువతకు సీపీఐ మావోయిస్టు లేఖ
ములుగు జిల్లా : ధరణి పోర్టల్ పై సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. ధరణి పోర్టల్ గ్రామీణ భూస్వాములకు వరంగా మ
Read Moreసీనియర్ సిటిజన్స్ కోసం హైదరాబాద్ లో ప్రత్యేక జిమ్.. ఇండియాలోనే ఫస్ట్ టైం
దేశంలోనే మొదటిసారి సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన జిమ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ. కొండాపూర్లో పచ్చనిప్రకృతి నిర
Read Moreమద్యం టెండర్లకు భారీగా దరఖాస్తులు.. కేసీఆర్ సర్కార్కు కాసుల వర్షం
తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల (2023–25)కు వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడం.. మద్యానికి గిరాకీ బాగుంటుందనే కారణాలతో టె
Read Moreయువత నైపుణ్యాన్ని ఒడిసి పట్టేందుకు TSIC కృషి : మంత్రి కేటీఆర్
హైదరాబాద్: యువత నైపుణ్యాన్ని ఒడిసి పట్టేందుకు TSIC కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రీసెర్ట్ అండ్ డెవలప్ మెంట్ కు హైదరాబాద్ హబ్ గా మారింద
Read Moreమహిళ హత్య కేసు.. నిందితులు పెట్రోల్ తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో నమోదు
రంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులకు కీలక ఆధార
Read Moreఐదేళ్ల క్రితం శరణ్య లవ్ మ్యారేజ్.. ప్రస్తుతం ఒంటరిగా.. గొంతుకోసి చంపేశారు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల రైల్వేస్టేషన్ దగ్గరలోని హమాలీవాడలో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి, బండతో మోది చంపారు. జిల్లా కేంద్రం లో
Read Moreఆలేరు అభివృద్ధికి రూ.28.74 కోట్లు : గొంగిడి మహేందర్ రెడ్డి
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.28.74 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు డ
Read Moreపంద్రాగస్టున కేబుల్ బ్రిడ్జిపై కల్చరల్ ఫెస్ట్: గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై ఈనెల 15న కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర
Read Moreఇంత నిర్లక్ష్యంగా ఉంటే సహించం : లెక్టర్ ప్రియాంక
పాల్వంచ గురుకులం నిర్వాహకులపై కొత్తగూడెం కలెక్టర్ సీరియస్ పాల్వంచ, వెలుగు : పరిసరాలు ఇంత అపపరిశుభ్రంగా ఉంటే ఆడపిల్లలు ఎలా చదువుకుంటారని పాల్వ
Read Moreటీచర్ల సమస్యలు పరిష్కరించాలి: జితేందర్రెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీపీయూఎస్ ఆధ
Read Moreనా భూమి నాకు ఇప్పించండి
సెల్ టవర్ ఎక్కిన యువకుడు ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హార్యంతండాకు చెందిన మంగిలాల్ తన భూమి తన
Read Moreబీఆర్ఎస్ అండతోనే దళితులపై దాడులు
నారాయణపేట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వంఅండతోనే ఎంఐఎం గుండాలు దళితులపై దాడులు చేస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ ఎస్.విజయ్ కుమార్, బీజేప
Read More












