తెలంగాణం
దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: భారత్ సురక్ష సమితి
జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డ
Read Moreలోక్ సభలో బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగం..
తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణలో 24 గంటలు కర
Read Moreఒడిశా నుంచి తెలంగాణకు భారీగా గంజాయి సరఫరా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం దగ్గర రెండు ద్విచక్ర వాహనాల్లో అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్న
Read Moreనా తండ్రి వీఆర్ఏ ఉద్యోగం నాకివ్వాలి...మంత్రి సత్యవతి ముందు ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏ నియామక పత్రాల పంపిణీలో గందరగోళం నెలకొంది. తన పోస్టును వేరే వారికి కేటాయించడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడ
Read Moreటీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఉద్రిక్తత.. గ్రూప్ 2 వాయిదాకు అభ్యర్థుల డిమాండ్
హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రూపు 2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగార
Read Moreబుద్వేల్ లో ఎకరం రూ.30 కోట్లు.. కొనసాగుతున్న వేలం
రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లో ప్రభుత్వ భూముల వేలం దుమ్మురేపుతోంది. కోకాపేట అంత కాకపోయినా.. భారీ ధర పలుకుతోంది. ప్రభుత్వ ధర ఎకరం రూ.20 కోట్లుగా నిర్ణయి
Read MoreV6 DIGITAL10.08.2023 AFTERNOON EDITION
గ్రూప్ 2 లొల్లి..టీఎస్పీఎస్సీ వద్ద ఉద్రిక్తత.. బుద్వేల్ పిటిషన్ పై స్టేకు హైకోర్టు నో పవన్ విశాఖ పర్యటన.. పోలీసుల ఆంక్షలు ఇంకా మరెన్
Read Moreబీఆర్ఎస్ -కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం
వైరాఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో జరుగుతున్న సమావేశం రసాభాస నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయ భాయ్పై ఎమ్మెల్యే రాములు
Read Moreబోర్డు తిప్పేసిన కన్సల్టెంట్ ఏజెంట్.. బాధితుల ఆందోళన
గల్ఫ్దేశాలకు పంపేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని జగిత్యాలలో ఫేక్ వీసాలు సృష్టిస్తున్న ఓ ఏజెంట్ గుట్టు రట్టైంది. తాము మోసపోయామని గుర్తి
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్ల కోసం మహిళల ఆందోళన
కరీంనగర్ జిల్లా తీగల గుట్టపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర ఆందోళన చేపట్టారు మహిళలు. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. నిర్మాణం పూర్తయినా ఇళ్లు కేటా
Read Moreమంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారు : ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్లో మంత్రి కేటీఆర్ పూర్తి అవాస్తవాలు మాట్లాడారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్అసెంబ్
Read Moreపార్టీ గెలవాలంటే యూత్ కాంగ్రెస్సే కీలకం: చైర్మన్ సమరత్
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే యూత్ కాంగ్రెస్ కీలకంగా పనిచేయాలని ఆల్ఇండియా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్&z
Read Moreపంటలతో పాలమూరు కళకళలాడుతోంది : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పాలమూరు జిల్లా పంటలతో కళకళలాడుతోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పట్టణంలో జరిగిన సమావేశానికి ఎమ్మ
Read More












