తెలంగాణం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

జైపూర్, వెలుగు:  రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించిన మోడీ మీటింగ్ ​కోసం మంచిర్యాల జిల్లా నుంచి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

Read More

నాలుగు నెలలుగా పంచాయతీలకు పైసా రాలె

ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, వర్కర్లు ఆసిఫాబాద్,వెలుగు: పొద్దుపొడవక ముందే తట్టా, చీపురు, పంజాలతో ఊరును క్లీన్ చేస్తున్న పంచాయతీ కార్మికుల పరిస్థితి

Read More

ఎవరి కోసం పనిచేస్తున్నారో తేల్చుకోవాలి: నారాయణ

హైదరాబాద్, వెలుగు: పోలీసులేమన్నా మోడీ ఏజెంట్లా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులు ప్రధానికి పనిచేస్తున్నారో లేక సీఎం కేస

Read More

ప్రధాని రాకపై టీఆర్ఎస్, లెఫ్ట్ నిరసనలు

నెట్​వర్క్, వెలుగు: ఆర్ఎఫ్​సీఎల్​ను జాతికి అంకితం చేయడానికి శనివారం రామంగుండానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు,

Read More

బీఆర్ ఎస్ అంటూ దేశ పర్యటనలు :​ ఎంపీ అర్వింద్​

నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ​అన్ని వర్గాలను మోసం చేసి, బీఆర్ ఎస్ అంటూ దేశ పర్యటనలు చేస్తున్నడని నిజ

Read More

అందుకే అందరూ ఈ రంగంలోకి వస్తున్నరు: కేటీఆర్ 

రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ కార్డ్ మాత్రమే  మన సమర్థతే మనల్ని నిలబెడ్తది  ఒక్కో పేపర్​లో ఒక్కోలా వార్తలు రాస్తున్నరు  సర్కార్

Read More

జనంలోకి వెళ్లి..ప్రజలకు అండగా ఉండండి

రాష్ట్రంలో అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు బీజేపీ కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ప్రధాని మోడీ కొనియాడారు. తాను కూడా బీజ

Read More

బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గద్వాల, వెలుగు: బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాల

Read More

సన్న వడ్ల ఎగబడి కొంటున్న పొరుగు రాష్ట్రాల వ్యాపారులు

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఖరీఫ్ ​వడ్లకు మంచి ధర పలుకుతోంది. మద్దతు ధర రూ. రెండు వేల వరకు ఉండగా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు

Read More

హాస్పిటల్స్​లో ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తున్నాం : స్టేట్​ హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాసరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వైద్య సిబ్బంది, ఉద్యోగులు, డాక్టర్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి వారి సాధక బాధలను తెలుసుకుంటామని స్ట

Read More

సింగరేణిని ప్రైవేటుపరం చేయం

హైదరాబాద్ /గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందంటూ హైదరాబాద్‌‌ నుంచి కొందరు  వక్రబుద్ధితో తప్పుడు ప్రచారం

Read More

కుభీర్​లో రైతుల రాస్తారోకో

కుభీర్, వెలుగు: రబీ పంటలకు 24 గంటల కరెంటు సరఫరా చేయాలని డిమాండ్​చేస్తూ నిర్మల్​జిల్లా కుభీర్​మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం భైంసా రహద

Read More

వరంగల్‍ జిల్లాలో జనం సొమ్ముతో ప్రైవేట్‍ వెంచర్లకు రోడ్లు

వరంగల్‍, వెలుగు:  గ్రేటర్ వరంగల్‍ సిటీలో ‘సామాన్యులకు అందుబాటులో లే ఔట్‍ ప్లాట్లు’ అంటూ రియల్‍ ఎస్టేట్‍ బిజినెస్&

Read More