తెలంగాణం
రాష్ట్రంలో అభివృద్ధిని అందరూ గమనించాలి: సబితా
తెలంగాణ రాష్ట్రం వచ్చాక అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా
Read Moreక్యాసినో కేసులో తలసాని సోదరులను ప్రశ్నిస్తున్న ఈడీ
చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆయనతో సంబంధాలున్న వారి గురించి ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్
Read Moreకాంగ్రెస్తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్, బీజేపీలకు లేదు : జీవన్ రెడ్డి
జగిత్యాల : అధికార దుర్వినియోగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ తో పోల
Read Moreఉద్యోగుల సమస్యలపై హరీష్కు USPC వినతి
తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలు
Read Moreగొల్ల కురుమలను ఎవరూ పట్టించుకోలేదు: మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట: సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే యాదవులకు సామాజికంగా, రాజకీయంగా సరైన గుర్తింపు, గౌరవం లభించాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ
Read Moreకామారెడ్డి ఆస్పత్రిలో భవానీపేట విద్యార్థులకు చికిత్స
మధ్యాహ్న భోజనం నాణ్యత లేదని టీచర్లు, అధికారులపై తల్లిదండ్రుల ఆగ్రహం కామారెడ్డి జిల్లా: మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన మాచారెడ్డి మండలం భ
Read Moreఅధికార లాంఛనాలతో జాగిలానికి తుది వీడ్కోలు పలికిన కమిషనర్ పోలీస్ విభాగం
కరీంనగర్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ స్నిఫర్(బాంబ్ స్క్వాడ్) జాగిలం మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని డాగ్ స్క్వాడ్ ఆవరణలో సీపీ స
Read Moreరియల్ ఎస్టేట్ వ్యాపారాలు మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలె : బీజేపీ నాయకుడు రవి కుమార్
ఎమ్మెల్సీ కవితను బీజేపీలో చేరమన్నారని వస్తున్న వార్తలపై ఆ పార్టీ నాయకుడు రవి కుమార్ యాదవ్ స్పందించారు. ‘మీ దగ్గర చెల్లని రూపాయి మా దగ్గర ఎలా చెల
Read Moreతల్లిపాలు ఉత్తమమైన, బలమైన, ఇమ్యూనిటీని పెంచే పాలు : గవర్నర్ తమిళి సై
పాలను డొనేట్ చేస్తున్న తల్లులను సత్కరించాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. కొండాపూర్ కిమ్స్ హాస్పటల్ లో హ్యుమన్ మిల్క్ బ్యాంక్ ను ప్రారంభించిన
Read Moreకరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
కరీంనగర్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 211వ రోజుకు చేరుకుంది. మానకొండూరు నియోజకవర్గం
Read Moreడాక్టర్ అయ్యేందుకు ఆపన్న హస్తం కోసం ఓ విద్యార్థి ఎదురుచూపు
తొర్రూరు, వెలుగు : డాక్టర్ చదవాలని ఆశపడ్డ ఓ పేద విద్యార్థి ఆర్థిక స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చ
Read Moreతల్లి ప్రేమను చాటుకున్న శునకం
ప్రేమకు మనుషులే కాదు.. జంతువులు కూడా అతీతమేం కాదు. అందులోనూ తల్లి ప్రేమ.. ఈ సృష్టిలో అత్యంత తీయనైనది, పోల్చలేనిది, వర్ణించలేనిదంటూ ఉంటే అది అమ్మ ప్రేమ
Read Moreవచ్చే 10 నెలలు మనకు కీలకం : సీఎం కేసీఆర్
ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలె.. టీఆర్ఎస్ మీటింగ్లో కేసీఆర్ డౌటొద్దు.. సిట్టింగులకే టికెట్లు ఇస్తం ఎమ్మెల్యేల ఫోన్లపై నిఘ
Read More












