తెలంగాణం
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. వాంకిడి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో సిడాం భీము అనే రైతుపై పెద్దపులి దాడి చేసింది. పులి దాడితో
Read Moreమునుగోడు ఉప ఎన్నిక అనేక చర్చలకు అవకాశం ఇచ్చింది: కూనంనేని
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక అనేక చర్చలకు అవకాశం కల్పించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్నికలు, వ్యవస్థ
Read Moreమల్టీ జెట్ ట్రేడింగ్ పేరుతో మోసం.. రూ. వందల కోట్లతో పరారీ
రియల్ ఎస్టేట్ ముసుగులో ఆన్ లైన్ ట్రేడింగ్ ద్వారా ప్రజలను ఓ సంస్థ మోసం చేసింది. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ను ఆశ్రయించారు. ప్రజల నుంచి
Read Moreఫలించిన నిజాం విద్యార్థుల పోరాటం.. యూజీ విద్యార్థినులకే హాస్టల్ వసతి
నిజాం కాలేజీ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. కొత్త హాస్టల్ ను పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Moreకొనసాగుతున్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గంతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్
Read Moreమంత్రి సబితతో ముగిసిన నిజాం విద్యార్థుల చర్చలు
మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నిజాం కాలేజీ విద్యార్థుల చర్చలు ముగిశాయి. హాస్టల్ కేటాయింపు విషయంలో ఓయూ వీసి, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ పై మంత్రి సబితా సీ
Read Moreకృష్ణ భౌతికాయానికి సీఎం కేసీఆర్ నివాళి
తెలుగు చలన చిత్ర సీమకు గౌరవాన్ని తీసుకువచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మరణం బాధాకరమని సీఎం కేసీఆర్ అన్నారు. తాను ఓ మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవే
Read More8 నూతన మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రగతిభవన్ నుంచి నిర్వహించిన కార్యక్రమం ద్
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరించింది. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జర
Read Moreఅధిష్టానం నుంచి తెలంగాణ నేతలకు ఎలాంటి పిలుపు లేదు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద రాజకీయం పబ్బం గడుపుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ అబద్దాలకు మారుపేరుగా మారిపోయాడని విమర్శి
Read Moreబీజేపీ స్టేట్ ఆఫీస్లో బిర్సా ముండా జయంతి వేడుకలు
ఇయ్యాళ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి జగద
Read More105 ఏండ్ల వృద్ధురాలికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు
తన పనులు తాను చేసుకుంటూ ఔరా అనిపిస్తున్న వృద్ధురాలు 105 సంవత్సరాల వయసులో కూడా తన పనులు తాను చేసుకుంటూ ఓ బామ్మ ఔరా అనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా చిగ
Read Moreట్రాఫిక్ జామ్ ను పట్టించుకోని కానిస్టేబుల్ పై వాహనదారుల ఆగ్రహం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ పక్కనపెట్టి.. కేవలం ఫొటోలు తీస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ను వాహనదారులు నిలదీశారు. ఇవాళ ఉదయం
Read More












