తెలంగాణం
కాంట్రాక్టు లెక్చరర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్
సీఎంవో నుంచి ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంట్రాక్టు లెక్చరర్లను త్వరలో రెగ్యులరైజ్చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి ఉన్నతాధికారు
Read Moreకబ్జాలు, దోపిడీ ఇదే కేసీఆర్ పని : షర్మిల ఫైర్
కాళేశ్వరం కట్టి తన ఫామ్హౌస్కి నీళ్లు ఎత్తుకుపోయిన దొంగ ప్రాజెక్టు రీడిజైన్ పేరిట లక్ష కోట్లు దోచుకున్నడు మంత్రి
Read Moreచేనులో పత్తి ఏరుతుండగా పులి దాడి, రైతు మృతి
చుట్టుపక్కలవాళ్లు అరవడంతో బాడీని వదిలేసి పరార్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఘటన గతంలో ఇదే ప్రాంతంలో ఇద్దరిని బలిగొన్న పులి ఆసిఫాబాద్, వెలుగు: చేనుల
Read Moreత్వరలో రాష్ట్రవ్యాప్తంగా పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం : సీఎం కేసీఆర్
వర్చువల్గా స్టార్ట్ చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్ నుంచ
Read Moreఇయ్యాల జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక శకం ముగిసింది. వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన తార నింగికెగిసింది. సినీ పరిశ్రమలో అనేక ప్రయోగాలకు ఆద్యుడు, దిగ్గజ నటుడు, సూ
Read Moreజనగామ జిల్లాలో ఖర్జూర కల్లు కోసం క్యూ
తాటిచెట్లు, ఈతచెట్లు కొన్నినెలలు మాత్రమే కల్లు ఇస్తాయి. కానీ, ఖర్జూర చెట్ల నుంచి ఏడాదంతా కల్లు వస్తుంది. ప్రభుత్వం రోడ్ల వెంట ఖర్జూర చెట్లు పెంచితే తమ
Read Moreనిధులు లేక మూతపడిన కోచింగ్ సెంటర్లు
కేయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్, స్టడీ సెంటర్లు మూతపడ్డాయి. నిధులు లేక నిర్వహణ కష్టంగా మారింది. హడావిడిగా కోచింగ్, స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసిన
Read Moreనిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కారు జప్తు
నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని కోర్టు సిబ్బంది జప్తు చేశారు. సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ ఉపయోగిస్త
Read Moreజీవో 17పై కరీంనగర్ జిల్లాలో ఆందోళనలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దివ్యాంగులు రెండు నెలలుగా పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పెన్షన్ల కోసం వందలాది మంది ఎదురుచూస్తున్నారు. జీవో
Read Moreఐటీడీఏ ఆఫీసు ముట్టడించిన ఆదివాసీలు
మంచిర్యాల జిల్లా: పోడు భూముల సమస్యపై ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఉట్నూరు ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఎండలో పి
Read Moreకరీంనగర్లో గంగుల రౌడీ రాజ్యం నడుస్తోంది : వైఎస్ షర్మిల
కరీంనగర్ : తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు.. గంగుల కమలాకర్ ముదిరి రంగుల కమలాకర్ అయ్యాడని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజా ప
Read Moreధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల సమీక్ష
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్
Read Moreనా బిడ్డనే పార్టీ మారుమంటున్రు : కేసీఆర్
బీజేపీతో ఇకపై యుద్ధమేనని సీఎం కేసీఆర్ అన్నారు. రానున్న 10 నెలలు చాలా కీలకమని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. తెలంగాణ భవన్లో ని
Read More












