తెలంగాణం
కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టాలె : రవీందర్ నాయక్
కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్
Read Moreఈనెల 15న టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం
హైదరాబాద్ : ఈనెల 15న సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సం
Read Moreఏది ఏమైనా చామనపల్లికి యాత్ర కొనసాగించి తీరుతా : షర్మిల
పెద్దపల్లి జిల్లా : ధర్మారం మండలం చామనపల్లిలో తన ప్రజాప్రస్థానం యాత్రను అడ్డుకునేందుకు యత్నించిన మంత్రి కొప్పుల అనుచరులపై వైఎస్సార్టీపీ అధ్యక్షు
Read Moreగిరిజనులపై దాడులను నియంత్రించాలి : గిరిజన ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక
హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయని.. వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని గిరిజన ఆదివాసీ సంఘాల ఐక్య
Read Moreనర్సింగ్ హోంల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం : హరీష్ రావు
నర్సింగ్ హోంల స్థాపనకు సింగిల్ విండో విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే పరిశ్రమల స్థాపనకు
Read Moreకరీంనగర్ కు మెడికల్ కాలేజీ కేటాయించిన కేసీఆర్ కు ధన్యవాదాలు:గంగుల
కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కళాశాల కేటాయించిన సీఎంకేసీఆర్ కు..అందుకు కృషిచేసిన మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కోవిడ్ స
Read Moreవడ్ల కుప్పలు రోడ్డుపై వేస్తే కేసులు పెడతాం: కాజిపేట ఏసీపీ శ్రీనివాస్
హన్మకొండ జిల్లా: రైతులు తాము పండించిన వరి పంటను, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రోడ్లను ఉపయోగించుకోవద్దని కాజీ పేట ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. రోడ్లపై వ
Read Moreకేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన చేస్తుండు : ఈటల
సీఎం కేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన సాగిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ పాలనను అంతం చేయడానికి యావత్ తెలంగాణ ప్ర
Read Moreమోడీ టూర్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: సీపీఐ నారాయణ
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనలో కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నార
Read Moreమొయినాబాద్ ఫాం హౌస్ కేసు: నిర్మాణాల కూల్చివేతపై అధికారులను నిలదీసిన నందకుమార్ భార్య
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో అరెస్టయిన నందకుమార్ ఫిల్మ్ నగర్ ఏరియాలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశా
Read Moreబోర్లకు మీటర్లు పెడితే రూ. 30 వేల కోట్లు వచ్చేవి..కానీ వద్దనుకున్నాం : హరీష్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు కూడా సాగునీరందలేదని కొందరంటున్నారని..అలాంటి వాళ్ల చెంప చెళ్లుమనిపించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో, గా
Read Moreమొయినాబాద్ ఫాం హౌస్ కేసు : ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 7 బృందాల సోదాలు
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోదాలు కొనసాగుతున్నాయి. సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి
Read Moreయాదాద్రి లక్ష్మినరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్ యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కొండ
Read More












