తెలంగాణం
రేపు కేసీఆర్ అధ్యక్షతన లెజిస్లేటివ్, పార్లమెంటరీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీ
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 15న టీఆర్ఎస్ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంట
Read Moreఅబద్ధాలు ప్రచారం చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
తప్పుదోవ పట్టించడంలో టీఆర్ఎస్ మాస్టర్స్ చేసింది టీఆర్ఎస్ సర్కార్ తీరుతో రాష్ట్ర ఆదాయానికి గండి పడుతున్నది న్య
Read Moreదళితబంధు స్కీం అమలులో మార్పులు
దళిత బంధు బాధ్యత ఎంపీడీవోలకు! అర్హుల గుర్తింపులో ఎమ్మెల్యేల నిర్ణయమే ఫైనల్.. త్వరలో గైడ్ లైన్స్ ఈ ఏడాది ఇంతవరకు స్కీంకు ఒక్క రూపాయి ఇయ్యలే త
Read Moreవైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల నైట్ హాల్ట్ షెల్టర్ కూల్చివేతపై ఆగ్రహం
ధర్మారం, వెలుగు: ‘పాదయాత్ర చేస్తున్న వారిని అడ్డుకొని దాడులు చేయడం కాదు.. నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించాలి’ అని వైఎస్సార్టీపీ చీఫ్
Read Moreఎమ్మెల్యేలకు నిరసన సెగ
రోడ్లు వేయాలంటూ రసమయి బాలకిషన్, మహేశ్రెడ్డిని నిలదీసిన్రు గుండ్లపల్లిలో రసమయి కారును చుట్టుముట్టిన యువకులు లాఠీచార్జ్&z
Read Moreమందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూత
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర.. ఎమ్మెల్యేగా సేవలు కవి, రచయిత, గాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పలువురు ప్రముఖుల సంతాపం రేపు హనుమక
Read Moreఅందుకే మునుగోడులో మమ్మల్ని కలుపుకున్నడు: నారాయణ
హైదరాబాద్,వెలుగు: రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ చాలా తెలివైనవాడని, అందుకే మునుగోడులో కమ్యూనిస్టులను కలుపుకున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
Read Moreసింగరేణిపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: సంజయ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసేది లేదని ప్రధాని మోడీ స్పష్టత ఇచ్చినా టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్చీఫ్
Read Moreత్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ : మంత్రి హరీష్ రావు
రెండేండ్లలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు త్వరలో 2,900 పల్లె దవాఖాన్లు ఏర్పాటు చేస్తం కాళేశ్వరంతో నీళ్లు రాలేదంటే చెంప చెల్లుమనిపిస్త :
Read Moreపేరుకే పీహెచ్సీలు! ఫస్ట్ ఎయిడ్ తప్ప మిగతా సేవలన్నీ బంద్
టెస్టులు జరుగుతలే.. మందులు ఉంటలే పీహెచ్సీల్లో 700లకు పైగా పోస్టులు ఖాళీ డాక్టర్లు ఉన్నచోట ఎప్పుడొస్తరో.. ఎప్పుడు పోతరో తోచిన వైద్యం చేస్తున్
Read Moreబెదిరింపు కాల్స్ పై గచ్చిబౌలి పీఎస్ లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫిర్యాదు
హైదరాబాద్ : అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదులో పేర
Read Moreగొర్రెల కాపర్లకు 5వేల పెన్షన్ ఇవ్వాలి: యాదవ సంఘం డిమాండ్
కరీంనగర్ జిల్లా: రాష్ట్రంలో 20శాతం జనాభా ఉన్న యాదవుల సంక్షేమం కోసం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాము
Read Moreఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో దురుసుగా మాట్లాడిన అటవీశాఖ అధికారి
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్లలో కోతుల సమస్యను తీర్చాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) కొండల్
Read More












