తెలంగాణం

తూకం మోసం.. కలెక్టరేట్ ​ఎదుట రైతుల ధర్నా

మెదక్, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం జరుగుతోందని ఆరోపిస్తూ మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్ ​మండలం కొత్తపల్లి గ్రామ

Read More

యూజీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా అన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయాన్ని స్వాగతిస్తు

Read More

కాళేశ్వరంతో ఒక్క ఎకరాకూ నీళ్లియ్యలే: వైఎస్ షర్మిల

మందమర్రి, వెలుగు:  ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర

Read More

చింతకాని మండలంలో ఇండ్లలోనే దళితబంధు యూనిట్లు

నడపడం రాక నిరుపయోగంగా జేసీబీలు, హార్వెస్టర్లు స్కిల్డ్​ వర్కర్లకు పెరిగిన డిమాండ్​ లబ్ధిదారులకు ట్రైనింగ్​ ఇస్తున్న ఆఫీసర్లు దళిత బంధు పథక

Read More

వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు: రాహుల్ గాంధీ

సామాన్య రైతుకు ఉన్న జ్ఞానం వ్యవసాయ మంత్రికి లేదు మోడీ, కేసీఆర్​ల ప్రజా వ్యతిరేక పాలన చూడలేకే పాదయాత్ర చేస్తున్న ఆందోల్ నియోజకవర్గంలో కొనసాగిన భారత్

Read More

ఉదయం 8 గంటల నుంచి మునుగోడు ఓట్ల లెక్కింపు

తొలి అద్దగంట పోస్టల్​ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలు మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి ఫలితం ముందుగా చౌటుప్పల్, చివరిగా నాంపల్లి మండలాల ఓట్ల కౌంటింగ్

Read More

12న రామగుండంలో ప్రధాని మోడీ సభ

12న రామగుండంలో ప్రధాని మోడీ సభ అదేరోజు ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెన్​..  ఏర్పాట్లపై చర్చించిన బీజేపీ నేతలు హైదరాబాద్, వెలుగు: ప్రధాని

Read More

సీఎం కేసీఆర్ పై ఈటల ధ్వజం

మునుగోడులో టీఆర్​ఎస్​ ఓటమి ఖాయమని వెల్లడి ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ హైదరాబాద్, వెలుగు: ఆ నలుగురు ఎమ్మెల్యేలు పర

Read More

తరుగుకు ఒప్పుకోలేదని వడ్లు వాపస్

కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో రైతుల రాస్తారోకో..  లారీలు రావడంలేదని లింగంపేటలో ధర్నా  కామారెడ్డి / లింగంపేట, వెలుగు: వడ్ల కొ

Read More

11 రోజులుగా ప్రగతి భవన్‌‌లోనే ఆ నలుగురు!

గత నెల 30న వారిని చండూరు సభకు తీసుకెళ్లిన కేసీఆర్‌‌ 3న ప్రెస్‌‌మీట్‌‌లోనూ వారికే ప్రయారిటీ మునుగోడు రిజల్ట్‌

Read More

రామగుండంలో లక్ష మందితో బీజేపీ సభ

హైదరాబాద్: ఈ నెల 12 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రామగుండంలో పర్యటించనున్న మోదీ.. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయను

Read More

కార్పొరేట్ సంస్థల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి: డీజీపీ మహేందర్

హైదరాబాద్: సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్ అన్నారు. సికింద్రాబాద్ అశోక్ మై హోం

Read More

హైదరాబాద్ను సిలికాన్ వ్యాలీలా చేయడమే లక్ష్యం : కేటీఆర్

హైదరాబాద్ను సిలికాన్ వ్యాలీలాగా తయారుచేయడమే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో అద్భుతమైన ఎకో స్టార్టప్ సిస్టం డెవలప్మెంట్ అయిందన్నార

Read More