తెలంగాణం
టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
అడ్డుకుంటామన్న తెలంగాణ ఆల్ వర్సిటీ స్టూడెంట్ జేఏసీ, కమ్యూనిస్టులు సీపీఐ, సీపీఎం సెక్రటరీలతో ఫోన్లో మాట్లాడిన
Read Moreమునుగోడు రిజల్ట్పై నేను హ్యాపీ : రేవంత్ రెడ్డి
మునుగోడు రిజల్ట్పై నేను హ్యాపీ చుక్క మందుపోయకుండా 24 వేల ఓట్లు తెచ్చుకున్నం: రేవంత్ కాంగ్రెస్ ఓటమి.. టీఆర్ఎస్, బీజేపీ పతనానికి పునాద
Read Moreమంత్రి గంగుల, బంధువుల ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
గ్రానైట్ స్కామ్.. ఈడీ దాడులు హైదరాబాద్, కరీంనగర్ లోని 15 ప్రాంతాల్లో ఐటీతో కలిసి తనిఖీలు మంత్రి గంగుల, బంధువుల ఇండ్లు, ఆఫీసుల
Read Moreరాజాసింగ్ విడుదల పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు నుంచి విడుదల కావడం పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. @TigerRajasingh అని క్యాప్షన్ యాడ్
Read Moreరాజ్ భవన్ కాదది.. బీజేపీ భవన్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్నది రాజ్ భవన్ కాదని.. బీజేపీ భవన్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శాసనసభ ఆమోదించిన బ
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి రాజేశ్ బాబు సూచించారు. లీగల్ లిటరసీ డే సందర్భంగా జిల్లా కేం
Read Moreమోడీ పర్యటనపై కేసీఆర్కు ఆహ్వానం అందలేదు:ఎంపీ బడుగుల లింగయ్య
న్యూఢిల్లీ, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ఈ నెల 12 న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్కు ఆహ్వ
Read Moreపరేషాన్లో మహబూబ్నగర్ జిల్లా పత్తి రైతులు
ఏపుగా పెరిగినా కాయ పట్టకపోవడంతో రైతుల్లో ఆందోళన మహబూబ్నగర్, వెలుగు :జిల్లాలో పత్తి రైతులు పరేషాన్లో పడ్డారు. నిరుడు పంటకు రేట్ బాగా వచ్చి
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
కాంగ్రెస్ కౌన్సిలర్ల దీక్ష పాత హద్దుల్లోనే మార్కెట్లు నిర్మించాలని డిమాండ్ చేర్యాల, వెలుగు: చేర్యాల టౌన్లో పాత హద్దులతోనే వెజ్, &nb
Read Moreపల్లె ప్రకృతివనం కోసం కేటాయించిన భూమిలో కొంత కబ్జా
సంగారెడ్డి/కంది, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంది మండలం మామాడిపల్లిలో పల్లె ప్రకృతివనం కోసం కేటాయించిన భూమిలో కొంత భూమి కబ్జా అయ్యింది. 484
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
అశ్వారావుపేట, వెలుగు: కరెంట్సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ అశ్వారావుపేట మండలం వినాయకపురం విద్యుత్ సబ్స్టేషన్ ముందు రైతులు బుధవారం ధర్నా నిర
Read Moreఆదివాసీ కూలీలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దళారులు
భద్రాచలం, వెలుగు: ఆంధ్రా, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల గిరిజన పల్లెలకు ప్రధాన కేంద్రం భద్రాచలం. ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్ల
Read More












