తెలంగాణం
మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఎకరాకు లక్షా 90 వేలు
మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారమిది మార్కెట్ రేటులో పదో వంతూ ఇస్తలే డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మిస్తున్న గ్రామాల్లో వం
Read Moreరామగుండం చేరుకున్న కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా
పెద్దపల్లి జిల్లా: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా రామగుండం చేరుకున్నారు. ఈ నెల 12 న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మ
Read Moreఫాంహౌస్ ఇష్యూ.. రామచంద్రభారతిపై మరో కేసు
హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదు అయింది. ఈయన వద్ద నకిలీ ఆధార్కార్డు, పాన్కార్డు, డ్రైవ
Read Moreప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రుల్లో వసూళ్ల దందా
ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటళ్లలో వసూళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. హాస్పిటల్ గేటు నుంచి మొదలు పెడితే వాష్ రూంల క్లీనింగ్ వరకూ పైసా లేనిదే పనికావడం
Read Moreరాజీనామా చేయండి..ఎమ్మెల్యే శంకర్ నాయక్కు ఫోన్ కాల్
మునుగోడు ఉప ఎన్నికతో ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్లు రాష్ట్రంలో ఊపందుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తరచూ ఫోన్లు వస్తున్నాయి. రాజీనామా చేస
Read Moreరూ.100 లేవన్న బాల్క సుమన్ కు.. వందల కోట్లు ఎట్లొచ్చినయ్:షర్మిల
దొర పక్కన కూర్చొనే సరికి బాల్కసుమన్ కు దొర పోకడలు వచ్చాయి:షర్మిల మంచిర్యాల జిల్లా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్
Read Moreకరీంనగర్లో అమలుకాని ప్లాస్టిక్ నిషేధం
కరీంనగర్ లో ప్లాస్టిక్ నిషేధం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను వాడుతున్నా..
Read Moreముగిసిన చంద్రగ్రహణం.. భక్తుల నదీ స్నానాలు
ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం పాక్షికంగా కనిపించింది. 5 గంటల 40 నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు చంద్రగ్రహణం కొన
Read Moreఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారం
చెనాక కొరాట పంప్ హౌస్ , హత్తిఘాట్ దగ్గర కెనాల్ పరిసరాల్లో పెద్దపులుల సంచారం ఆదిలాబాద్ జల్లాలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. జనావాసాల
Read Moreతెలంగాణలో అలజడి సృష్టించేందుకే బై పోల్ తెచ్చిండ్రు : మంత్రి జగదీశ్ రెడ్డి
మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతోనే టీఆర్ఎస్ గెలిచిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. వామపక్షాలు తమ పార్టీకి మద్దతు ఇవ్వడమే గాక ప్రచారంలోనూ బాగా
Read More40 రోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు..రూ. 3.75లక్షల కోట్ల వ్యాపారం!
వచ్చే రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా 32 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని తెలుస్తోంది. ముహూర్తాలు నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు ఉండటంతో వివాహాలకు ప్లాన్ చ
Read Moreమునుగోడులో TRS, BJP డబ్బుతో మాయచేశాయి: మల్లురవి
మునుగోడులో ఎన్నికలు రాజ్యాంగబద్దంగా జరగలేదు ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి అన్న
Read Moreకాళోజీ వర్సిటీ బీడీఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
ఈనెల 9, 10వ తేదీలలో వెబ్ కౌన్సెలింగ్ వరంగల్ జిల్లా : బీడీఎస్ తొలి విడత ప్రవేశాలకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ
Read More












