తెలంగాణం

 3100 కిలోమీటర్ల మైలురాయి దాటిన వైఎస్ షర్మిల పాదయాత్ర 

మంచిర్యాల జిల్లా : కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయానికి చుక్క నీరు ఇవ్వలేదు గానీ వేల ఎకరాలను నీట ముంచారని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డ

Read More

లిక్కర్ స్కాం : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ 14కు వాయిదా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. ముంద

Read More

అపాయింట్ మెంట్ ఇవ్వగానే గవర్నర్ ను కలుస్తాం : సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అపాయింట్ మెంట్ ఇవ్వగానే వెళ్లి కలుస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గవర్నర్​ ను కలవ

Read More

ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశం రూపురేఖలు మారిపోయాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. గతంలో యూరియా, అమోనియా కోసం రాష్

Read More

కరీంనగర్ కలెక్టర్ చాంబర్ ఎదుట సర్పంచుల ఆందోళన

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాంబర్ ఎదుట సర్పంచులు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

Read More

సీఎం కేసీఆర్‭కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‭కు బహిరంగ లేఖ రాశారు. పోలీసు రిక్రూట్ మంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో ఈడబ్ల్యూఎస్ కోటా వారికి జరుగుతున

Read More

రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రధానిని అడ్డుకుంటమంటుండు : కె. లక్ష్మణ్

ఢిల్లీ : కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని అంటున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డా

Read More

కొండమడుగు గ్రామస్తుల దీక్షకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంఘీభావం 

6వ రోజు కొనసాగుతున్న కొండమడుగు గ్రామస్తుల  దీక్షలు యాదాద్రి  భువనగిరి జిల్లా: రసాయన పరిశ్రమను తరలించాలని కొండమడుగు గ్రామస్తులు చేస్త

Read More

ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీని వరుస ఓటములు పరేషాన్ చేస్తున్నాయి. ఓటములతో పాటు నేతల మధ్య విభేదాలతో సీనియర్ నేతలు కలవరపడ్తున్నారు.  సార్వత్రిక ఎన్నికలకు ఏడాది

Read More

కందగిరి కొండపై భక్తుల కిటకిట

కుటుంబ సమేతంగా కందికొండపైకి భక్తులు మహబూబాబాద్ జిల్లా: కందికొండ జాతరకు భక్తులు పోటెత్తారు. కురవి మండలంలో మూడు కిలోమీటర్ల ఎత్తులో కందగిరి

Read More

లిక్కర్ స్కాం : కాసేపట్లో అభిషేక్ బెయిల్ పిటిషన్పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. బెయిల్కు సంబంధించి నవంబర

Read More

రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఏపీలోని రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో ఒకే ట్రాక్ పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. గూడ్స్ ట్ర

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలోని క్వార్టర్లను ఖాళీ చేయాలని సింగరేణి  ఆఫీసర్లు మంగళవారం కాలనీకి వచ్చారు. వారిని రిటైర్డ్  

Read More