తెలంగాణం
మతం పేరుతో చిచ్చు పెడుతున్నరు : కేటీఆర్
బీజేపీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ నేతన్న బీమా అమలు చేస్తమని హామీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కేసీఆర్ ఒక
Read Moreహరీశ్కు ఫోన్ చేసి.. బావ చిన్న రిక్వెస్ట్ అంటూ మాట్లాడిన కేటీఆర్
గట్టుప్పల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, హరీశ్ రావుకు ఆసక్తికర ఫోన్ సంభాషణ జరిగింది. ఓ యువతికి ఉద్యోగం కావాలంటూ మంత్రి హరీశ్ రావ
Read Moreకాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం: షర్మిల
కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. 2జీ, బొగ్గు కుంభకోణాల కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్
Read Moreగాంధీ భవన్లో రేవంత్, జగ్గారెడ్డి సరదా సంభాషణ
హైదరాబాద్: శుక్రవారం గాంధీ భవన్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీసాలను టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మెలి
Read Moreమునుగోడు ప్రజల కోసమే ఉప ఎన్నిక వచ్చింది:బండి సంజయ్
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఉప ఎన్నిక వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ ర
Read Moreప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న పార్టీ బీజేపీ : జితేందర్ రెడ్డి
తాను టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సంస్థాన్ నారాయణపురంలో బీజేపీ
Read Moreఓరుగల్లు కోట భూముల కబ్జా వెనుక ప్రజాప్రతినిధుల హస్తం !
ఓరుగల్లు కోట భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. పురావస్త
Read Moreబండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతుంది : రాజగోపాల్ రెడ్డి
ఎనిమిదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోచుకుందని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆరోప
Read Moreఓటర్లకు యాదాద్రి దర్శనం..టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు
హైదరాబాద్: మునుగోడు మాజీ రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్నాథరావుపై చర్య
Read Moreమునుగోడుకు కాబోయే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి : కేటీఆర్
మునుగోడుకు కాబోయే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని మంత్రి కేటీఆర్ అన్నారు. చౌటుప్పల్ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ర
Read Moreఐఎస్బీతో రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఒప్పందం
హైదరాబాద్: ఉన్నత విద్య పరీక్ష విధానంలో గుణాత్మక మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్
Read Moreఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు రిలీజ్
రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలను ప్రకటించింది
Read Moreఅన్నకు అనుమానం... 7 ఏండ్ల తర్వాత రీ పోస్టుమార్టం
జగిత్యాల జిల్లా: ఏడేండ్ల కిందట చనిపోయిన తన తమ్ముని మృతిపై అనుమానాలున్నాయంటూ మృతుడి సోదరుడు డీజేపీని ఆశ్రయించాడు. తన తమ్ముడి మృత దేహానికి రీ పోస్టుమార్
Read More












