తెలంగాణం
సింగరేణిలో క్వార్టర్ల డిజిటలైజేషన్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలోని ప్రతి క్వార్టర్ వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని కంపెనీ డైరెక్టర్ ఎన్. బలరాం తెలిపారు. కొత్తగూడెంలోన
Read Moreఅర్హులందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలి
నల్గొండ అర్బన్, వెలుగు : అర్హులందరికీ ఇండ్ల పట్టాలను పంపిణీ చేయాలని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పేదలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర
Read Moreచండూరు ఎంపీపీపై అవిశ్వాసానికి సిద్ధం
చండూరు, వెలుగు : చండూరు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఎంపీటీసీలు సిద్ధమయ్యారు. ఇక్కడ ఎంపీపీ పల్లె కల్యాణి
Read Moreబీసీల్లో రాజకీయ చైతన్యం రావాలి : మధుయాష్కి గౌడ్
పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సూర్యాపేట , వెలుగు : బీసీల్లో రాజకీయ చైతన్యం రావాలని పీసీసీ ప్రచార క
Read Moreఅంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
హనుమకొండ సిటీ/మహబూబాబాద్ అర్బన్, వెలుగు : ఐసీడీఎస్&zwn
Read Moreఅరుణాచలానికి ప్రతి జిల్లా నుంచి ప్రతి పౌర్ణమికీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, వెలుగు: తమిళనాడులోని అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయి
Read Moreభూ పోరాటాలను ఉధృతం చేస్తాం : సుభాషిణి అలీ
కాశీబుగ్గ, వెలుగు : రాష్ట్రంలో భూ పోరాటాలను ఉధృతం చేస్తామని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుభాషిణి అలీ చెప్పారు. ఐద్వా వరంగల్ జిల్లా కార్యదర్శి నలిగంటి
Read Moreకోడి పుంజును లాకప్లో వేసిన పోలీసులు
మహబూబ్నగర్ టౌన్(జడ్చర్ల), వెలుగు: రెండు రోజులుగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లాకప్లో ఓ కోడి పుంజు బందీ అయింది. పోలీసులే దానికి తిండి ప
Read Moreకాంగ్రెస్ను పవర్లోకి తేవడమే లక్ష్యం : మహేశ్కుమార్గౌడ్
నిజామాబాద్, వెలుగు : ఎలక్షన్లో ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని డిసైడ్ చేసేది పార్టీ అధిష్ఠానమని, ఆ విషయాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్ను
Read Moreసిద్ధులగుట్టపై కుంకుమార్చన, లక్ష గాజులతో పూజ
ఆర్మూర్, వెలుగు : ఆషాడమాసం సందర్భంగా ఆర్మూర్టౌన్లోని నవనాథ సిద్ధులగుట్టను సోమవారం అధిక సంఖ్యలో భక్తులు సందర్శించారు. గుట్టపై ఉన్న శివాలయాన్ని లక్షగా
Read Moreసినీఫక్కీలో గంజాయి వాహనం చేజ్
13.5 కిలోల గంజాయి స్వాధీనం సుజాతనగర్, వెలుగు : సినీ ఫక్కీలో గంజాయి వాహనాన్ని పోలీసులు, ఎక్సయిజ్ సిబ్బంది కలిసి సోమవారం పట్ట
Read Moreవివాదంలో ఉన్న భూమిలో గుడిసెలు
ఐదుగురిపై కేసు అశ్వారావుపేట, వెలుగు : కోర్టు వివాదంలో ఉన్న భూమిలో సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదల కంటూ గుడిసెలు వేయించారు. భూమి క
Read Moreకృష్ణా నదిలో సాయిచంద్ అస్తికలు నిమజ్జనం
గద్వాల, వెలుగు : గిడ్డంగుల సంస్థ చైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ అస్థికలను సోమవారం బీచుపల్లి దగ్గర కృష్ణా నదిలో కొడుకు, కూతురుతో కలిసి స
Read More












