తెలంగాణం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: అధికార టీఆర్ఎస్​ పార్టీకి అనుకూలంగా ఉన్నోళ్లకే దళిత బంధు ఇస్తున్నారని తిమ్మాపూర్ గ్రామ దళితులు ఫైర్​అయ్యారు. శుక్రవారం నిర్మల్–​-భ

Read More

14 నెలల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి కేటీఆర్

బీజేపీ వాళ్లు ఓటుకు తులం బంగారం ఇస్తరట..తీసుకొని టీఆర్ఎస్ నే గెలిపించండి 14 నెలల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా రోడ్ షోలో మంత్రి కేటీఆర్

Read More

మునుగోడులో ఇంటింటికి నీరొస్తున్నాయి: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

నిర్మల్,వెలుగు: మిషన్​భగీరథపై ఆఫీసర్లు నిర్లక్ష్యం వీడాలని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సీరియస్​అయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం సక్సె

Read More

పులి చర్మం అమ్మబోతూ పోలీసులకు చిక్కిన ఆరుగురు

భూపాలపల్లి అర్బన్, వెలుగు: చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పామేరు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఓ చిరుత పులిని చంపారు. పులి చర్మం ఒలిచి, మహారాష్ట్రలో అమ్మడానికి వ

Read More

గతేడాదితో పోలిస్తే పటాకులకు 40 శాతం పెరిగిన రేట్లు

పూల ధరలు సైతం డబుల్ సిటీలో పండుగ సందడి షురూ షాపింగ్​తో రద్దీగా మార్కెట్లు సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో దీపావళి సందడి మొదలైంది. పం

Read More

పోటీ చేయలేకపోయా..నన్ను క్షమించండి: గద్దర్​

సూర్యాపేట, వెలుగు: రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో మునుగోడులో పోటీ చేయాలని భావించానని, కానీ పోటీ చేయలేకపోయినందుకు ప్రజలు తనను క్షమించాలని ప్

Read More

28 రోజుల కింద యువకుడి అదృశ్యం.. ఇంకా దొరకని ఆచూకీ

ప్రేమించిన యువతి బంధువుల మీద అనుమానాలు పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉందంటూ ఆరోపణలు నిజామాబాద్, వెలుగు: 28 రోజుల కింద కాలేజీకి వెళ్లిన డిగ్రీ స్ట

Read More

రూ.10 లక్షల్లో రూ.2 లక్షలు పక్కదారి పడుతున్నయ్​ : నడిపెల్లి దివాకర్​రావు

మంచిర్యాల, వెలుగు : దళిత బంధు స్కీం కింద బర్రెల కొనుగోళ్లలో అధికారులు, మధ్యవర్తులు కమీషన్లు దండుకుంటున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావ

Read More

బీసీల కుల గణన చేయరు ఓట్లు ఎట్లా అడుగుతున్నరు?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మునుగోడు, వెలుగు : బీజేపీ బీసీల కుల గణన చేయకుండా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారి వాటా వారికి రాకుండా అడ్డుకుంటోందని..మళ్లీ మునుగోడులో ఎలా ఓట్లు అ

Read More

మునుగోడు ఓటర్ల నమోదుపై హైకోర్టులో బీజేపీ పిటిషన్ డిస్మిస్ ​

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో కొత్త ఓటర్ల నమోదు వ్యవహారంపై హైకోర్టు విచారణ ముగిసింది. పక్క ప్రాంతాలకు చెందిన 25 వేల మందిని మునుగోడు ఓటర్లుగా నమోదు చేయ

Read More

భద్రకాళి రాజగోపురం డిజైన్ ఖరారు

వరంగల్‍, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో రాజగోపురం డిజైన్ ఖరారైంది. కంచి కామాక్షి, యాదాద్రి కంటే పెద్దదిగా దీనిని నిర్మించనున్నారు. ఇ

Read More

ఓటర్లను రూ.కోట్లు పెట్టికొంటున్నరు : కిషన్ రెడ్డి

ఓటర్లను,ప్రజాప్రతినిధులను రూ.కోట్లు పెట్టికొంటున్నరు కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: పార్లమ

Read More

త్వరలో డిగ్రీ పరీక్షల్లో మార్పులు

హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్య పరీక్షా విధానంలో గుణాత్మక మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షా విధానం, ఎవాల్యువేషన్​లో క్షేత

Read More