తెలంగాణం
బీజేపీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై
మునుగోడు ఉప ఎన్నికల వేళ..బీజేపీకి షాక్ తగిలింది. పార్టీ లీడర్ దాసోజు శ్రవణ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ
Read Moreఎంపీ లక్ష్మణ్ తో దివ్యవాణి భేటీ
సినీనటి దివ్యవాణి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎంపీ లక్ష్మణ్ తో ఆమె భేటీ అయ్యారు. వీరి భ
Read Moreకాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ హస్తం : వైఎస్ షర్మిల
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాగ్ కు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరి
Read Moreఆదిలాబాద్లో పత్తి కనీస మద్దతు ధర రూ.7850
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు కనీస మద్దతు ధరకు నోచుకోవడం లేదు. రకరకాల షరతులు పెడుతూ వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రశ్ని
Read Moreదిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఉదయం దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా దేవాలయాన్ని స
Read Moreమహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యం
హైదరాబాద్ లో పోలీసు అమరవీరుల సమస్మరణ దినం హైదరాబాద్: మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్ట
Read Moreమునుగోడులో బీజేపీ ఇంటింటి ప్రచారం
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ ప్రచార్నా స
Read Moreప్రధాని మోడీని విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్
మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై సటైర్ వేశారు. యూకే పీఎం లిజ్ ట్రస్ రాజీనామాను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎకనామిక్ పాలసీ వి
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న తహసీల్దార్లను కలెక్టర్ ఎస్.వెంకట్ రావు అభినందించారు. గురువారం
Read Moreనడిగడ్డ రైతులను నిండా ముంచిన నకిలీ సీడ్స్, భారీ వర్షాలు
చేన్లు ఏపుగా పెరిగినా పూత లేదు.. కాత లేదు.. లక్షల ఎకరాల్లో సగానికి పైగా తగ్గిన దిగుబడి భారీగా నష్టపోయామని పత్తి రైతుల ఆవేదన ప్రభుత్వం ఆ
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
చౌటుప్పల్/మునుగోడు, వెలుగు : రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులను ఓట్లు అడిగేందుకు వెళి
Read Moreరేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఈ నెల 22 నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ పమేలా సత్పత
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
37 పోస్టులకు.. ఉన్నది ఇద్దరే! మెదక్ డైట్ కాలేజీలో లెక్చరర్ల కొరత టీచర్ల డిప్యూటేషన్, గెస్ట్ లెక్చరర్లతో క్లాసులు మెదక్, వెలుగు : వి
Read More












